Ajaz Khan: నటుడు అజాజ్ ఖాన్, నిర్మాత రాజ్కుమార్ పాండేపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హౌజ్ అరెస్టు వెబ్ షోలో అశ్లీల కాంటెంట్ ప్రసారం చేసిన నేపథ్యంలో వారిపై కేసు బుక్ చేశారు.
Sunny Deol: జాట్ ఫిల్మ్లో నటించిన సన్నీ డియోల్తో పాటు రణ్దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్పై కేసు రిజిస్టర్ చేశారు. ఆ ఫిల్మ్లోని ఓ సీన్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జ�
దేశ రాజధానిలో 2019లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు శుక్రవారం
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మరో కేసు నమోదైంది. ప్రజా ఆస్తుల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనతోపాటు ఆ పార్టీ నేతలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చే
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానికి సమాధానాలను తయారుచేసి, పం
UP Professor | కాలేజీ ప్రొఫెసర్ పలువురు మహిళా స్టూడెంట్స్ను లైంగికంగా వేధించాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక బాధిత మహిళ పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ ప్రొఫెసర్ వికృత చేష్టలకు సంబంధించిన �
ప్రముఖ బాక్సర్, మాజీ వరల్డ్ చాంపియన్ స్వీటీ బూర తన భర్త, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. హుడాతో పాటు అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె హిసార్�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. ‘భారత రాజ్యంతో పోరాటం’ అని ఆయన వ్యాఖ్యానించడంపై అస్సాం రాజధాని గౌహతికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్
రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
CBI - ED | సిమ్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది.
Car Showroom vandalized | కార్ షోరూమ్ వద్ద ఘర్షణ జరిగింది. దీంతో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. మేనేజర్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ఫ్రీక్వెన్సీని ఐసొలేట్ చేయడం ద్వారా ఆ యంత్రాన్ని హ్యాక్ చేస్తానని చెప్పిన సయ్యద్ షుజపై ఎన్నికల సంఘం (ఈసీ) ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చ�
Sambhal violence | ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమ
కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదుచేశారు. నిర్లక్ష్యంగా వా హనాన్ని నడిపారని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారని పేర్కొం టూ ఎఫ�