చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించి వంద మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఫిరోజ్పూర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వంద మందికి పైగా వ్యక�
అమరావతి : ఏపీలో గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యతా శిక్షణ పేరిట కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయ�
ముంబై: బాలివుడ్ నటి కంగనా రనౌత్కు కేంద్రం కల్పించిన భద్రత ఆమెను కేసు నుంచి కాపాడలేదని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ‘సిక్కు సంఘం కంగనా రనౌత్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గొప్ప నాయ
‘లఖింపూర్’పై యూపీ పోలీసుల రెండో ఎఫ్ఐఆర్ రైతుల మృతి, నిందితుడు ఆశిష్ ప్రస్తావన లేదు బీజేపీ నేతలను కాపాడటానికి పోలీసుల యత్నాలు లఖింపూర్ ఖీరీ (యూపీ), అక్టోబర్ 10: లఖింపూర్ ఖీరీలో వారం క్రితం జరిగిన హి
పక్కింట్లో స్వీట్లు దొంగలించిన బాలున్ని వదిలేయాలన్న కోర్టునలంద: బంధువుల ఇంట్లో స్వీట్లు, ఫోన్ దొంగతనం చేసిన ఓ బాలుడిని వదిలేయాలని బీహార్లోని నలంద జువెనైల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అతనిపై కేసు �
చెన్నై: వీకే శశికళపై తమిళనాడులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సీ వీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు బుక్ చేశారు. శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత త�
న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నుంచి బైటపడే మార్గాలుఅన్వేషించే కన్నా విమర్సించేవారి నోల్లు మూయించడం మీదనే కేంద్ర సర్కారు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్ సుశీల్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మంగళవారం రాత్రి రెజ్లర్ల మధ్య జరిగిన గ
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 8 ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్, బీజే�
పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్తో సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలపై బుధవారం కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన అల్లర్ల నేపథ్యం�