Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకుంటే మరో బీహార్లా మారి, వలసలతో వల్లకాడు అయ్యేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 174 మంది ముస్
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధ�
Minister Errabelli | చదువుతోనే సమాజంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి పసుల ర�
Minister Srinivas Goud | ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయి చంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి
Kusuma Jagadish | దివంగత మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సోమవారం జిల్లాలోని మల్లంపల్లిలోని జగదీష్ స్వగృంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ప
కలియుగ ప్రత్యేక్షదైవమైన వేంకటేశ్వరస్వామి దుబ్బాక పట్టణంలో కొలువుదీరి భక్తులపాలిట కొంగుబంగారమయ్యాడు. బాలాజీ ఆలయం నిర్మించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది.
Minister Errabelli | అన్ని వర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను సైతం అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయ�
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అ�
మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్ 1 అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బీసీ చేతి కుల వృత్తుల వారికి రూ
ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థ�
మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం ఈ నెల 16 నుంచే ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది. గురువారం సెక్రటేరియట్లో మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా సమావేశమయ�
Minister Talasani | కుల వృత్తి దారులు మరింత అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వం లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR.అంబ
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.