జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అ�
మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్ 1 అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బీసీ చేతి కుల వృత్తుల వారికి రూ
ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థ�
మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం ఈ నెల 16 నుంచే ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది. గురువారం సెక్రటేరియట్లో మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా సమావేశమయ�
Minister Talasani | కుల వృత్తి దారులు మరింత అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వం లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR.అంబ
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.
Delhi Vasanth | విద్యుదాఘాతంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..జూలై 25న జిల్లాలోని ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామంలో వ్యవస�
నేదునూరు.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి దూరంగా ఉన్నా సుపరిచితమైన గ్రామం. ఈ గ్రామంతో పాటు దీని పరిధిలో ఉన్న గోసంగిపల్లె వాసులు నాడు రెండు సార్లు భూములను త్యాగం చేశారు. కానీ, ఆనాటి ప్రభుత్వ
చదువు ఉన్నది.. పని చేయాలన్న తపన, స్వయం కృషితో ఎదుగాలన్న పట్టుదల ఉన్నది. అయితే.. ఆర్థిక స్తోమత లేక, తన కలలను నెరవేర్చుకోలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాజ్యోతిగా నిలిచారు. ద�
కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం కులవృత్తుల ప్రోత్సాహం కోస�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం మైనార్టీలకూ అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష సాయం�
మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున�