యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక సహాయం కోసం పొరుగు ఇంటికి వెళ్లిన వ్యక్తులు వారి ఇద్దరు పిల్లలను దారుణంగా గొంతు కోసి చంపడం సంచలనం సృష్టించింది. బదౌన్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇటీవలే బార్బర్ షాపును �
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంతో కూడిన ప్రోత్సాహం, నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందించడమే లక్ష్యంగా పీఎం విశ్వకర్మ పథకం తోడ్పడుతుందని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ తెలిపారు. తెలం�
పంటల సాగులో కొత్త విధానాన్ని అనుసరించి లాభాలు గడిస్తోంది తొర్రూరుకు చెందిన మంగళపెల్లి నీలిమ. సర్కారు సాయం.. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఒక ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటుచేసింది. తొలుత క్యాప్సికం, కీరదోస �
సరిగ్గా ఇదే డిసెంబర్ నెల.. రాత్రివేళ ఓ చెట్టుకింద ముసలవ్వ చలికి వణుకుతున్నది. ఆ సీన్ చూసి చలించిపోయారు నలుగురు యువకులు. ఇటువంటి అభాగ్యులు, అనాథలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ చేతనైన సాయం చేయాలని మ
ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్థిక సాయం అందించాలని పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల�
Minister Errabelli | గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దాదాపు అంతరించే స్థాయికి చేరిన అత్యంత వెనుకబడిన కులాలను ఆదుకుంటున్న చరిత్ర, ఘనత సీఎం కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబ
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం రాకుంటే మరో బీహార్లా మారి, వలసలతో వల్లకాడు అయ్యేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 174 మంది ముస్
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధ�
Minister Errabelli | చదువుతోనే సమాజంలోని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి పసుల ర�
Minister Srinivas Goud | ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయి చంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి
Kusuma Jagadish | దివంగత మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సోమవారం జిల్లాలోని మల్లంపల్లిలోని జగదీష్ స్వగృంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ప
కలియుగ ప్రత్యేక్షదైవమైన వేంకటేశ్వరస్వామి దుబ్బాక పట్టణంలో కొలువుదీరి భక్తులపాలిట కొంగుబంగారమయ్యాడు. బాలాజీ ఆలయం నిర్మించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది.
Minister Errabelli | అన్ని వర్గాల ప్రజలతో పాటు, మైనార్టీలను సైతం అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మైనార్టీలకు లక్ష ఆర్థిక సహాయ�