Delhi Vasanth | విద్యుదాఘాతంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..జూలై 25న జిల్లాలోని ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామంలో వ్యవస�
నేదునూరు.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి దూరంగా ఉన్నా సుపరిచితమైన గ్రామం. ఈ గ్రామంతో పాటు దీని పరిధిలో ఉన్న గోసంగిపల్లె వాసులు నాడు రెండు సార్లు భూములను త్యాగం చేశారు. కానీ, ఆనాటి ప్రభుత్వ
చదువు ఉన్నది.. పని చేయాలన్న తపన, స్వయం కృషితో ఎదుగాలన్న పట్టుదల ఉన్నది. అయితే.. ఆర్థిక స్తోమత లేక, తన కలలను నెరవేర్చుకోలేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆశాజ్యోతిగా నిలిచారు. ద�
కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆదివారం కులవృత్తుల ప్రోత్సాహం కోస�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం మైనార్టీలకూ అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష సాయం�
మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున�
మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీలను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్�
CM KCR | రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ (Minorities ) ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR ) నిర్ణయం తీసుకున్నారు.
వెనుకబడిన వర్గాల కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం పథకం’ శనివారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�
బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు నేటి నుంచి ఆర్థిక సాయం అందనున్నది. ఒక్కో నియోజకవ ర్గంలో 300 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను అధ�
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�
Minister Gangula | వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్కు ధన్యవాదాలు తెలిపారు.