మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీలను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్�
CM KCR | రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ (Minorities ) ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR ) నిర్ణయం తీసుకున్నారు.
వెనుకబడిన వర్గాల కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం పథకం’ శనివారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర�
బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు నేటి నుంచి ఆర్థిక సాయం అందనున్నది. ఒక్కో నియోజకవ ర్గంలో 300 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను అధ�
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�
Minister Gangula | వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్కు ధన్యవాదాలు తెలిపారు.
‘స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేండ్లలో దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కో
ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ ప్రభుత్వ పథ
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థి�
బీసీ కులవృత్తి, చేతివృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైనట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభించింది. రూ. లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీతో గడువు
స్వరాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. నిరుపేదల కోసం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను �
పేదల సొంతింటి కల నెరవేర్చటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అందుకే సొంత జాగాలు ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు గృహ�