బేగంపేట సర్కిల్ కళాసిగూడలో నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి బంజారాహిల్స్లోని మేయర్ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్
తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ దేశ రైతాంగం కోరుకుంటున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు, పీఏసీఎస్�
అకాల వర్షంతో నిరాశ్రయులైన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భరోసా కల్పించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.
: ఎంపీ సంతోష్కుమార్ ఆర్థిక సాయంతోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్టు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన బానోతు వెన్నెల తెలిపారు.
దాతలు ఆర్థిక సాయం అందించి బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతూ చికిత్స పొందుతున్న తమ కుమారుడు మధు(14)ను ఆదుకోవాలని ఉప్లూర్కు చెందిన సువర్ణ, రాజు దంపతులు వేడుకుంటున్నారు.
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీకానుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల
మైనంపల్లి సోషల్ సర్వీస్ ట్రస్టు .. పేదలకు వైద్యం అందించడం, ఆదుకోవడంలో ముందు ఉంటుందని మల్కాజిగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ మీడియాసెల్ కన్వీనర్ గుండా నిరంజన్ అన్నా రు.
పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నేనున్నానంటూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’ పథకంతో కొత�
తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది
Lightning | ఉత్తరప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. బుధవారం పిడుగుపాటు వల్ల 14 మంది మృతిచెందారని
అమరులైన రైతు, సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసిన సీఎం కేసీఆర్ 693 కిసాన్ కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కుల పంపిణీ వ్యవసాయ చట్టాల ఉద్యమంలో మరణించినవారికి నివాళి నలుగురు అమర జవాన�
CM KCR | ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు చండీగఢ్కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సహాయం