న్యూఢిల్లీ: మెగాటోర్నీల్లో ప్రాతినిధ్యం వహించనున్న భారత ఆర్చర్లకు రూ.33.18 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎమ్వోసీ) ఆమోదం తెలిపింది. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్స్ (టాప్స్�
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం తక్కడపల్లి గ్రామానికి చెందిన ప్రతిభకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. పేద కుటుంబానికి చెందిన ప్రతిభ పలు క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న
మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం స్నేహితులు ఆర్థిక సాయం అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర�
సంపన్నులుగా ఉండటం.. ధనికులుగా ఉండటానికి మధ్య చాలా తేడా ఉన్నది. హాలీవుడ్ నటుడు జానీ డెప్ ఒక్క రోలింగ్ స్టోన్స్ సినిమాతోనే 650 మిలియన్ డాలర్లు సంపాదించాడు. కానీ అతని చేతిలో పైసా నిలవదు. ఖర్చు చేయనిదే నిద�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రైతుబంధుతో రైతన్నలకు ఆర్థిక తోడ్పాటు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత జగిత్యాల రూరల్, జనవరి 6: ఇగురంతో వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం
కమర్షియల్ పైలట్గా బేగంపేటలో శిక్షణ 4 లక్షల ఫీజు చెల్లిస్తేనే నెరవేరనున్న కల ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు జమ్మికుంట, జనవరి 4: ఆమె కడు పేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆకాశంలో విహరించాలని కలలుగ
అమరావతి : సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ద్వారా తిరుపతిలో 48 మంది వరద బాధితులకు లక్ష చొ
salt financial planning app | ఉప్పులేని కూర అసలు కూరే కాదు. ‘సాల్ట్’ తోడులేని పొదుపు కూడా పొదుపే కాదంటున్నారు ముగ్గురు మహిళలు. సాల్ట్.. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ యాప్. దీని రూపకర్తలు.. శింజినీ కుమార్, చైత్ర చిదానంద్, అ
కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన క�
Narendra Sing Tomar: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
నమస్తే తెలంగాణ కథనానికి స్పందన | పెద్దపల్లి జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న విద్యార్థి దుస్థితిపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యార�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. 7కోట్లను విడుదల చేసింది. పంట, ఆస్తి, ప్రాణ నష్టానికి చెందిన ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం వెల్�
హయత్నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆర్టీసీ హయత్నగర్ డిపో-1కు చెందిన కండక్టర్ రవీందర్ కుటుంబానికి తోటి కార్మికులు రూ.1.50 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. హయత్నగర్ డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కా�