నిజామాబాద్ : క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతున్న బాలికకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం స
బ్యాచ్ మేట్కు చేయూత | పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తోటి బ్యాచ్ మేట్కు అండగా నిలిచారు 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు.
చాంద్రాయణగుట్ట : ప్రత్యర్ధుల నుంచి ప్రాణ హానిఉందని పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్తున్న వ్యక్తిని, అతని ప్రత్యర్ధు లు పోలీస్ స్టేషన్కు సమీపంలోనే దారుణంగా హత్య చేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు
బాన్సువాడ : స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్గేమ్స్ చాంపియన్ షిప్ 2021 పోటీలు గోవాలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్�
మంత్రి సత్యవతి | కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్తో దీక్షిత(16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. కాగా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మం�
Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
సీఎం కేసీఆర్ | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘దళిత బంధు’ కేవలం పథకం కాదని.. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న మహోద్యమమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస�
హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉత్సవా�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | బోనాల పండుగలో వివిధ రకాల సేవలందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.