‘స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేండ్లలో దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కో
ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ ప్రభుత్వ పథ
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థి�
బీసీ కులవృత్తి, చేతివృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైనట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభించింది. రూ. లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీతో గడువు
స్వరాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. నిరుపేదల కోసం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను �
పేదల సొంతింటి కల నెరవేర్చటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అందుకే సొంత జాగాలు ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు గృహ�
తెలంగాణ ప్రభుత్వం కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్పవరమని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మంచిర్యాల వేదికగా మరో రెండు అద్భుత పథకాలకు అంకురార్పణ చేశారు. బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయం, రెండో విడుత గొర్రెల పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.
‘సాకలి పొయ్యి కూలిపోయినది.. సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బాడిశె మొద్దువారినది’ అంటూ కదిలించే పాట రాశాడు కవి గోరటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సడుగులిరిగిన కులవృత్తులన�
CM KCR | కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత�
Gangula Kamalakar | బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష సాయం అందించే పథకానికి సంబంధించిన విధి విధానాలను సోమవారం ఖరారు చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కళ తప్పిన కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ఆర్థికంగా చితికి పోతున్న బతుకులకు అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కనుమరుగయ్యే దశక�
అకాల వర్షాలు రైతన్నను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. మార్చిలో కురిసిన వానకు పొలాల్లోనే గింజలు నేలరాలాయి. అన్నదాత బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ .. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల ఆర్థిక�