తెలంగాణ ప్రభుత్వం కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్పవరమని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ మంచిర్యాల వేదికగా మరో రెండు అద్భుత పథకాలకు అంకురార్పణ చేశారు. బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయం, రెండో విడుత గొర్రెల పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.
‘సాకలి పొయ్యి కూలిపోయినది.. సాలెల మగ్గం సడుగులిరిగినది, పెద్ద బాడిశె మొద్దువారినది’ అంటూ కదిలించే పాట రాశాడు కవి గోరటి వెంకన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సడుగులిరిగిన కులవృత్తులన�
CM KCR | కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత�
Gangula Kamalakar | బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష సాయం అందించే పథకానికి సంబంధించిన విధి విధానాలను సోమవారం ఖరారు చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కళ తప్పిన కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ఆర్థికంగా చితికి పోతున్న బతుకులకు అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కనుమరుగయ్యే దశక�
అకాల వర్షాలు రైతన్నను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాయి. మార్చిలో కురిసిన వానకు పొలాల్లోనే గింజలు నేలరాలాయి. అన్నదాత బాధను గుర్తించిన సీఎం కేసీఆర్ .. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఎకరాకు రూ.10 వేల ఆర్థిక�
బేగంపేట సర్కిల్ కళాసిగూడలో నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి బంజారాహిల్స్లోని మేయర్ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్
తెలంగాణలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ దేశ రైతాంగం కోరుకుంటున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డు, పీఏసీఎస్�
అకాల వర్షంతో నిరాశ్రయులైన వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ భరోసా కల్పించారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.
: ఎంపీ సంతోష్కుమార్ ఆర్థిక సాయంతోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్టు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన బానోతు వెన్నెల తెలిపారు.
దాతలు ఆర్థిక సాయం అందించి బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతూ చికిత్స పొందుతున్న తమ కుమారుడు మధు(14)ను ఆదుకోవాలని ఉప్లూర్కు చెందిన సువర్ణ, రాజు దంపతులు వేడుకుంటున్నారు.
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీకానుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల