చదువుకు పేదరికం అడ్డుకావద్దని, నియోజకవర్గంలో వైద్యవిద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాల�
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్(Nagarkurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమైన పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలిచారు.
MLA Bandari | నిరుపేదలకు చేయూతనందించడంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. మరోసారి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(MLA Bhandari) తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థిని(MBBS student) చదువుకి ఆ�
ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తిపిరిశెట్టి మంగళవారం హైదరాబాద్లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
పాట్నా ఐఐటీలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండా విద్యార్థిని బాదావత్ మధులత ఆర్థిక పరిస్థితులపై మీడియాలో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం
హఫీజ్పేటలోని సాయినగర్, యూత్ కాలనీలో భారీ ఈదురు గాలులు, వర్షం కారణంగా ఈ నెల 26న బాల్కనీ గోడ, రేకుల ఇండ్లు కూలిపోయిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం బుధవారం ఆర్థిక సాయం అందజ�
కండరాల బలహీనతతో మంచంపై నుంచి లేవ లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలను పోషిస్తున్న కుటుంబానికి తెలంగాణ ఫ్రీ మేసన్ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఘట్కేసర్లోని యమ్నాపేట్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, పద్
Vinod Kumar | నేతకార్మికులపై(Weavers) ప్రభుత్వం కక్ష కట్టవద్దని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని, పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బీ వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయడానికి పరిశ్రమ యాజమాన్�
Compensation | సంగారెడ్డి జిల్లా కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల సహాయానికి (compensation ) కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది.