రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
Papaya Cultivation | మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు బొప్పాయి పంటపైన దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో బొప్పాయి పండ్లకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు ఈ పంట సాగు చేయడం ఇందుకు కారణం.
బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. వారంరోజుల్లోనే సన్న బియ్యం ధర రూ.800 మేర పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో పాత బియ్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాకు రూ.5,400 వరకు ఉన్నది. గతేడాది రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉ�
మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వానకాలంలో వరి పండించి యాసంగిలో మొక్కజొన్న సాగు చేసే రైతులు జీరో టిల్లేజ్ (దుక్కు దున్నకుండా మక్కసాగు) ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రామాయంపేట మండలంలో ఎంతో మంది రైతులు ఇదే పద్ధతిని ప�
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే పలు చోట్ల విచిత్రంగా ఓవైపు వరికోతలు ఇంకా కొనసాగుతుండగా మరోవైపు ఏకంగా వరినాట్లు ఊపందుకున్నాయి. ఎక్కువ మంది రైతులు వరిపైపే మొగ్గు చూపుతుండగా ఆ తర్�
చెరుకు సాగును నమ్ముకున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. ఈ పంట సాగుతో లాభాలు తప్ప నష్టం ఉండదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే మూడేండ్ల వరకు విత్తనం వేసే పని ఉండదని పేర్కొంటున్నారు.
ఏ ఫంక్షన్ వచ్చినా.. కార్యం ఏదైనా సన్న బియ్యం వండాల్సిందే. నేటి కాలంలో సన్నబియ్యం లేనిదే ముద్ద దిగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్కెట్లో సన్నబియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సన్నరకాల ధ�
సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతున్నది. వారంలోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60దాకా ధర ఉండడం, త్వరలోనే రూ.100కు కూడా చేరే అవకా
పర్యాటకులను కనువిందు చేసే కృష్ణ జింకలు రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో కృష్ణ జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నది.
మండలంలో ని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉం టానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భరోసా కల్పించారు. జిల్లా కేం ద్రంలో బీఆర్ఎస్ కార్యాలయానికి గురువారం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దట్టమైన నల్లమల అభయఅరణ్యాన్ని చీల్చుకుంటూ కృష్ణానది ప్రవహిస్తున్నది. ఇక్కడ గతంలో కంటే పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. �
ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటా ధర రూ.3,545 లభిస్తున్నది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత�
యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివకు�