నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస�
యాసంగి సాగుకోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేపట్టనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాలువలతోపాటు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలకు ప్రాజెక్టు అధికారులు రంగం సిద్ధం చేశా�
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలపై చీడపీడలు ఉధృతంగా దాడి చేస్తుండడంతో చేసేదేం లేక చేతులెత్తే�
పదెకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకే ప్రభుత్వం రైతుబంధు అమలు చేయాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
KTR | 2009-2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో 8,198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాను చెప్పడం లేదని, ఈనాడు పత్రికలో వచ�
మిగ్జాం తుపాను ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని తీరొక్క విధంగా నష్టపరిచింది. కోతకొచ్చిన వరి, మిర్చి, పత్తి పంటలను నీటిపాలు చేసింది. చెరుకు, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ, కూరగాయల పంటలను దెబ్బతీసింది. కల్లాలు, రోడ్�
రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయిల్పాం సాగు.. ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. రైతులు ఆ�
విదేశాల్లోనే పండే ఆయిల్పాం నేడు ఉమ్మడి జిల్లా ముంగిట వాలింది. గత కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ప్రోత్సాహం అందించడం.. అధికారుల సలహాలు, సూచనలతో రైతులు మొగ్గు చూపారు. దీంతో రోజురోజుకూ సాగు విస్తీర్ణం �
ఎండుమిర్చి సాగంటే గతంలో ఏపీలోని గుంటూరు గుర్తొచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనూ ఎర్రబంగారం సాగు విస్తీర్ణం పెరిగింది. మార్కెట్లో క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు ధర లభిస్తున్నది. పెట్టుబడి ఖర్చు�
వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రైతులు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో అంటుకట్టే విధానాన్ని పాటిస్తూ మంచి లాభాలు పొందేందుకు ‘కృషి’ చేస్తున్నారు. బీర, సోర, కాకర వంటి తీగ జాతి ప�
ఇటీవల వచ్చిన తు ఫాను ప్రభావంతో తన మిర్చి తోట దెబ్బతినగా, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు మీద పడతాయని ఆందోళనకు లోనైన ఓ రైతు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మండలంలో ని తిమ్మంపేటలో జరిగింది. కుటుంబ సభ్యులు,
పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారులబారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. గత సంవత్సరం సీసీఐ �
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కర్నాటి వరుణ్రెడ్డి గురువారం నక్కలగుట్టలోని కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయ
రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.