నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. బోర్లు వేసుకున్న రైతులు మాత్రమే ఎకరం నుంచి రెండెకరాల వరకు సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆరుతడి
సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్న�
ప్రస్తుతం పచ్చి, పండు మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇటు పంట సాగు చేసిన రైతులకు సిరులు కురిపిస్తుండగా, కూలీలకూ చేతినిండా పనిదొరుకుతోంది. ఒకప్పుడు పెట్టుబడికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండగా �
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు నీరందించాలని వనపర్తి జిల్లా పెబ్బేరు మం డలం రైతులు సోమవారం స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి బీఆర్ఎస్ నాయకులు మద్దతిచ్చారు.
Rythu Bandhu | మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుబంధు(Rythu Bandhu) పైసలు రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. కాగా, హన్వాడ మండలానికి చెందిన ఓ రైతు( Farmer)కు కేవలం ఒక్క రూపాయి రైతుబంధు డబ్బులు తన ఖాతాలో జమకావడంతో �
గుబ్బరోగం మిర్చి రైతుల జీవితాలను ఆగమాగం చేస్తున్నది. మిర్చి పంటలకు తెగుళ్లకు తోడు ఇటీవలి తుఫాన్ ప్రభావంతో గుబ్బరోగం సోకుతున్నది. ఒక మొక్క నుంచి మరో మొక్కకు పురుగులు వేగంగా విస్తరిస్తూ పూతను రాలుస్తున�
పండ్లలో రాజు మామిడి. అందుకే వేసవిలో వచ్చే మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలామంది రైతులు మామిడి సాగుకు ఆసక్తి చూపుతుంటారు. నాణ్యమైన మామిడి పండ్లకు దేశీ అవసరాలతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్త�
చూడముచ్చటైన అందంతో.. చురుగ్గా కదులుతూ.. చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంటే.. ఎంతటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే.. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువి�
పండ్లల్లో రారా జు మామిడి పండు, దాని తియ్యదనం గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం ఉండదు. వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చినట్లే. మామిడి పంట్ల సీజన్ కోసం మామిడి ప్రియులు దేశవిదేశాల్లోనూ ఎదురు �
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ �
తక్కువ సమయంలో కొద్దిపాటి నీటిని ఉపయోగించుకొని చేతికొచ్చే పంట పొద్దు తిరుగుడు పువ్వు. నూనె గింజల్లో ముఖ్యమైనది ఈ పంట. ప్రస్తుత కాలంలో ఈ నూనె వినియోగం ఎక్కువ అవుతుండగా, మార్కెట్లో పొద్దు తిరుగుడుకు డిమాం
వానర దండు జూలూరుపాడు మండలంలోని గ్రామాలపై దండెత్తి వస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి నచ్చిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.. రైతులు సాగు చేస్తున్న పండ్లు, కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయి.. మండలం ఆటవీప్�
రైతులు చీరలను పలు రకాలుగా వినియోగించుకుంటున్నా రు. ఈ క్రమంలో బాతుల రక్షణ కోసం చీరలను ఏర్పాటు చేశారు. చలికాలం కావడంతోపాటు వన్యప్రాణుల నుంచి కా పాడేందుకుగానూ చీరలను చుట్టూ వలలాగా కట్టారు.