వరి సాగు ఏ పద్ధతిలో చేపట్టినా అధిక దిగుబడి సాధన కోసం రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వరిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది.
యాసంగి పంటల సాగుకు సంబంధించి రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు మార్క్ఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి సింహాచలం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆం�
ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సర్కారు రైతుబంధును తెచ్చింది. 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 విడుతలుగా సాయం
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎముకల కొరికే చలితో ఉదయమే వివిధ పనుల నిమిత్తం వెళ్లే కూలీలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు జంకుతున్నారు. చల
సీఎంఆర్ వడ్ల సరఫరాలో మిల్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో అవినీతి చేయడంతో కేసులు నమోదు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడంపై అధికారులమీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై గురువారం ‘నమస్తే తెలంగాణ
తెల్లబంగారానికి వన్నె తగ్గింది. గతేడాదికన్నా రేటు భారీగా పడిపోవడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కనీసం మద్దతు ధరలు కూడా దక్కడం లేదు. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కొనేందుకు వ్యాపారస్�
రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచారని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి విపక్ష బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. గడచిన తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష
వ్యవసాయరంగంలో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తక్కువ నీటి వనరులు ఉన్న హుస్నాబాద్ వ�
జిల్లాలో 1,09,642 మంది రైతుబంధు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రూ.132. 87 కోట్ల సాయం అందుతున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది.
మండలంలోని ఎల్లూరు గ్రామంలో బొకివాగుపై గత 12 సంవత్సరాల క్రితం బొకి వాగు ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దాదాపు 2000 ఎకరాల పంట సాగుకు నీరు అందించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దానికి రెండు కుడి,ఎడమ �
యాసంగిలో జహీరాబాద్ ప్రాంత అన్నదాతలు ఆరుతడి, వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో పుష్కలంగా వానలు కురవడం, వ్యవసాయ బావుల్లో నీరు ఉండడంతో పాటు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు ఆరుతడి పంటలప�
రానున్న ఐదు రోజులు జిల్లాలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష�
రైతులు చేపల పెంపకంతో లాభాలు గడించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ చేపల చెరువులు విరివిగా వేసుకోవాలని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు.