KTR | రైతులకు ఒకే ఒక్క కోరిక ఉందని.. ప్రతి ఏడాది కరువు రావాలని వారు కోరుకుంటున్నారని కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ డిమాండ్ చేయవచ్చని వారు ఆశప
జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు కోయిల్సాగర్ నుంచి ఆయకట్టు రైతులకు యాసంగికి సాగు నీరు విడుదల చేసేందు కు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 32.6 అడుగులకు గా నూ ప్రస్తుతం 31
‘జిల్లాలో మామిడి పంటకు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి’ అని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు కరువు పీడను వదిలించేందుకే గోదావరిపై సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించామని, ప్రాజెక్టు ఉభయ జిల్లాల ప్రజలకు వరదాయిని అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట�
ప్రతి పంట సీజన్ మాదిరిగానే ఈసారి కూడా వరి నాట్లు వేసేందుకు పలు రాష్ర్టాల నుంచి వలస కూలీలు వచ్చేశారు. మెట్ట భూముల్లో ఉన్న పంట క్షేత్రాలను రైతులు వరి పొలాలుగా మార్చిన నేపథ్యంలో స్థానికంగా నాట్లు వేసేందుక
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సిరికొండ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు జై కిసాన్ అనే ఆంగ్ల అక్షర ఆకృతిలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమతో ఇచ్చే కానుక ఏదైనా కోట్ల రూపాయలతో సమానమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనస్సుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ప్రధాన పంటలైన పత్తి, వరి, మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా పత్తి సాధారణ విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. గతేడాది 6,37,133 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ సంవత్సరం �
ప్రభుత్వానికి నిర్ణీత గడువులోపు సీఎంఆర్ అందించాల్సిన మిల్లులు బియ్యాన్ని ఇవ్వకుండా డిఫాల్ట్ అయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 16 డిఫాల్ట్ మిల్లులు ఉండగా.. వాటి నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలకు పై
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయ�
కౌలు రైతుగా పంటలను సాగు చేసుకున్న రైతు ఇప్పుడు భూస్వామి అయ్యాడు. కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ శివారులోని గ్రీన్ ఎకర్లో రైతుహనీఫ్
Rythu Bandhu | రైతుబంధు పంపిణీ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. రూపాయి, రెండు రూపాయిలు తమ ఖాతాల్లో జమైనట్టు సెల్ఫోన్కు మెసేజ్లు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పత్తి వ్యాపారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, రసాయన మందులను వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకురావడంతో పల్లెల్లో వారి పెత్తనం పెరిగింది. మార్కెటింగ్ లైసెన్స్ లేకుండ
కార్పొరేట్ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగు చేసే పంటలు కనుమరుగయ్యాయని పలువురు మహిళా రైతులు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ డెక్కన్�