ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేసే రైతులకు పనిభారం తగ్గడంతోపాటు వ్యవసాయం చేయడం సులభతరం అవుతున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులకు విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోసే సమయంలో కూలీల కొరతతో ఇబ్
యాసంగి పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రైతులు నాట్లు వేసేందుకు పొలాలను దున్నుకుని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నారుమడులు వేసిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్�
జిల్లాలోని సబ్ మార్కెట్లలో పత్తి విక్రయాలు జోరందుకున్నాయి. మద్దతు ధర ఉన్నా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి విక్రయాలకు రైతులు క్యూ కడుతుండడంతో అధికారులు పలు నిబంధనలు విధిస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప�
ఉద్యాన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి.. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు. దీని వల్ల రైతులకు కలుపు నివారణ మందులు చల్లడం, క�
Ethanol industry | ఇథనాల్ పరిశ్రమ(Ethanol industry) నిర్మాణ పనులను ఆపేయాలని నిర్మల్(Nirmal) జిల్లా దిలావార్పూర్ రైతులు(Farmers) ఆందోళన విధ్వంసం సృష్టించారు.
అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో రైతులకు అందించే రైతు భరోసా విషయంలో విధి విధానాలు ఏమిటి?, ప్రభుత్వం ఎలా భరోసా కల్పిస్తుందని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్�
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో పలు పథకాలకు దరఖాస్తు చేసుకునే విధానంపై స్పష్టత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు విధివిధానాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు మళ్లీ బోర్లు, బావుల తవ్వకంపై దృష్టిసారించారు. ఈ ఏడాది ఎగువ నుంచి రిజర్వాయర్కు చుక్కనీరు రాకపోవడంతో ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడింది.
బియ్యం ధరలు పేద, మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు మామూలుగానే ఉన్న ధరలు అమాంతం పెరగడంతో ఇబ్బందిపడుతున్నారు. దొడ్డు బియ్యం తినలేక, సన్నబియ్యం కొనలేక ఒక పూట పస�
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు తూకాల్లో మోసం చేస్తున్నారు. పండించిన పంటలో ఎంతో కొంత లాభం వస్తుంద�
ఒక్కరు... కాదు ఇద్దరు కాదు.. ఆ ఐదు గ్రామాల రైతులది ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు.
అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలాచోట్ల దరఖాస్తు ఫారా లు అందక జనం ఇబ్బందులు పడ్డారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.