మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు.
రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని చిన్నకోడూరు మండలానికి చెందిన రైతులు మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు.
జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు పెట్టింది పేరు. 1972-73లో కొత్తూర్(బి) గ్రామంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీని ప్రారంభ�
ధాన్యం దళారుల పాలవుతున్నది. ప్రభుత్వం మద్దతు ధరకంటే బయట సన్నబియ్యానికి రేటు పలకడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్కారు కొనుగోలు కేంద్రాలు 69 కే పరిమితం అయ
బీజేపీ పాలిత గోవాలో చెరకు రైతుల ఆందోళనలపై రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజధాని పనాజీలో ఆందోళనలు చేయడం ద్వారా వారు ‘షో’ చేస్తున్నారంటూ నోరుపారేసుకొన్నారు.
ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు ఆగిపోవడంతో కాల్వలకు మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రైతుల నుంచి ఊపందుకున్నది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కేఎల్ఐ ఎత్తిపోతల పథకం నుంచి �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా రూ.12వేల నుంచి రూ.17వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డ�
జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనుల పురోగతి, రైతుల�
ఎండుమిర్చి ధర రోజురోజుకూ పతనమవుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారంరోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజారకం ఎండుమిర్చి ధర క్వింటాల్ రూ.23,600 పలుకగా, వారంరోజుల వ్యవధిలోనే జెండాపాట
ఒకవైపు తుంగభద్రానది, మరోవైపు కృష్ణానది, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో రైతులు మండలంలోని ఆయా గ్రామాల్లో మిరప పంటను విస్తారంగా సాగు చేశారు. టీబీ డ్యాం, జూరాల రిజర్�