ప్రతి వ్యవసాయ సీజన్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఆరేండ్లపాటు ఠం చన్గా రైతుబంధు సాయం అందించింది. సీజన్కు ముందుగా ఏటా వానకాలం, యాసంగిలో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున ప డుతూ వచ్చాయి. కరోనావంటి �
జిల్లాలో ఈసారి సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సన్న రకాల్లో 101, చిట్టి పొట్టి రకాలను సాగు చేశారు. గతంలో వానకాలంలో 40 నుంచి 50 శాతం, యాసంగిలో 80 నుంచి 90 శాతం మేర దొడ్డు రకం వడ్లు సాగు చేసేవారు.
ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టిన రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఆయిల్పాం పంట కాతకు వచ్చింది. మూడేళ్ల క్రితం ఎన్నో ఆశలతో నాటిన మొక్కలు పెద్దవై దిగుబడి మొదలవడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది.
ఇప్పటిరకు రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులను జమచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుబంధు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శా�
కోనరావుపేట మండల వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పొలాల్లో వరినాట్లు వేయడంలో బిజీబిజీగా మారారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కూలీలు వలస వచ్చి న
పత్తి చేతికి వచ్చే ముందు, ఏరిన పత్తిని నిల్వ చేసినప్పుడు అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్రామాల్లో నిండుగా తెల్లబంగారం నిల్వలు దర్శనమి�
జిల్లాలో మిర్చి కల్లాలు జోరందుకున్నాయి. గత నెల నుంచే తోటల్లో మిర్చి కోతలు మొదలుకాగా.. ఇప్పుడు ఆ పంటంతా కల్లాల్లోకి చేరుకుంటోంది. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా ఉన్న ఈ మిర్చి పంటను జిల్లా రైతులు ఈ ఏడాది 70 వేల
వానకాలంలో పంటలు సమృద్ధిగా పండి ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ఉత్సాహంతో యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్నమొన్నటి వరకు వరికోతలు, పత్తితీత తదితర వ్యవసాయ పనులతో బిజీబిజ�
సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా నల్లవాగు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంట సాగుకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల సంప్రదాయ పద్ధతి ప్ర�
పోచారం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. పోచారం ప్రాజెక్టు వద్ద యాసంగి పంటల కోసం గురువారం నీటిని
రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువా�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్ - గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, రైతుల పిలుపు మేరకు గురువారం మండలంలో నిర్వహించి�
రైతులపై లాఠీ దెబ్బ పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరల