వయ్యారిభామ. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. సాగుభూమిలోనే కాకుండా ఖాళీ స్థలాల్లో ఎక్కడచూసినా కనిపించే ఈ మొక్క ఇటు పంటలే కాదు, అటు పాడి పశువులు, మనుషుల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నది. దున్న�
ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించాలని సంగారెడ్డి జిల్లా డీఆర్వో నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, సిద్దిజిల్లాస్థాయి అధికారులతో రైతులకు రుణ�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
యాసంగి సాగు కోసం ఎస్సారెస్పీ నుంచి సోమవారం నీటి విడుదల ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి జెన్కో సీఈ రమేశ్, ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ కాకతీయ కాలువకు నీటి విడు�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న నిర్మాణాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరగాలని రాష్ట మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పీ.లక్ష్మీబాయి సూచించారు. యార్డుల్లో వర్షపు నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని ఆదేశి
పంటలో కలుపు నివారణకు.. భూమిలో తేమ శాతాన్ని సంరక్షించేందుకు.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు జిల్లా రైతులు మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా కూరగాయలు, పండ్లు, మిర్చి �
మిగ్జాం తుఫాను పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. తెల్ల బంగారం రైతులను కోలుకోకుండా చేసింది. తుఫాను తీవ్రతతో తడిసిన దూది పంట పూర్తిగా రంగు మారింది. చెట్టుపై ఉన్న పత్తి కాయలకు మచ్చల తెగుళ్లను తెచ్చింది. చే
వేకువజామున మంచు దుప్పటి కప్పుకొంటున్నది. పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు కురుస్తూ చలి చంపేస్తోంది. ఉదయం 9గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘చెప్పేది కొండంత.. చేసేది గోరంత’ అన్న నానుడి మాటను నిజం చేస్తున్నది. యాసంగి పంట పెట్టుబడికి వారిచ్చే రైతుబంధు సాయాన్ని చూసి కర్షకులు విస్తుపోతున్నారు. నాలుగు రోజులుగా �
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి ధర తగ్గడంతో రైతులు కన్నెర్ర చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సోమవారం ఒక్కరోజే మార్కెట్కు 43 వేల బస్తాల ధాన్యం
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్యార్డు పరిధిలోని సీసీఐ కేంద్రాల్లో పత్తికొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ఆయా సీసీఐ కేంద్రాలకు రైతులు వివిధ వాహనాల్లో పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. పత్తిని వి