రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. పంట పెట్టుబడి సాయంతోపాటు రెండు పంటలకు సాగు నీరందించడంతో వరి పంట వైపే రైతులు ఆసక్తి చూపారు. వరి పంట దిగుబడులూ పెరిగాయి.
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
వ్యవసాయశాఖ అధికారులు యాసంగి పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 1,95,992 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో ప్రధానంగా వరి, మక్కజొన్న పంటలు ఉంటాయని �
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు గతానికి భిన్నంగా బంతి, గులాబీ పూల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణ పరిస్థితులు, గిరాకీని బట్టి పండుగ సీజన్లలో ఎక్కువ బంతిని రైతులు సాగుచేస్తున్నారు. ముఖ్
వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగ�
రైతులకు ఈ యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుబంధు నిధులను మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్�
మెదక్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాదికి భిన్నంగా ఈసారి ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుక
Cultivation Techniques | వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక
వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో రైతులు యాసంగి సేద్యానికి రెడీ అవుతున్నారు. దుక్కులు దున్నడం, వడ్లు చల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చే
ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి�
సంగారెడ్డి జిల్లా రైతాంగం యాసంగి పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నది. 2023-24 యాసంగి సీజన్లో 1,84,204 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంచనాకు మించి పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి.
తెల్లబంగారానికి వన్నె తగ్గింది. బాదేపల్లి పత్తి మార్కెట్లో క్వింటాకు గరిష్ఠంగా రూ.6,918 ధర మాత్రమే పలుకుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.7,295 వరకు ధర లభించినా.. ఆ తర్వాత రోజురోజుకూ ధరలు తగ్గుతూ
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాల్లో చెరుకును నరికి, ఎడ్లబండ్లపై ఫ్యాక్టరీకి తరలించి ఉపాధిని పొం�
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరి నారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంటను పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. �