Harish Rao | అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతాము అని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని �
వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన మాదిరిగానే పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులను పాడిరంగం వైపు ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప�
ఉమ్మడి వరంగల్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజుమున దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు, ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, హనుమకొండలో తీవ్ర ప్రభా
స్థానికంగా ఉండని ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అనర్హులను ఎంపిక చేస్తున్నారని, తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున చెల్లించాలని, డబ్బు చెల్లి
ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపో
జిల్లా మార్కెటింగ్ శాఖ కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితమే జిల్లాలో 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు, మధిర ఏఎంసీ పరిధిలో మూడు, మద్దులపల్లి ఏఎం�
పార్టీ మారే ప్రసక్తే లేదని, నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజల పక్షాన నిలిచి.. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసార�
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఏ గ్రామంలో ఏ పంట సాగు చేయనున్నారనేది నివేదిక తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల
ఎకరాల్లో వివిధ పంటలు సాగు చ�
యాసంగిలో పంటల సాగుకు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో కావాల్సిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది. జిల్లాలో ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి సుమారు 49వేల ఎక�
వర్షాలు కురుస్తుండడంతో తెల్లబంగారినికి తెగులు సోకుతుంది. పత్తిపంట చేతికొస్తున్న వేళ వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. చెట్టుపైనున్న పత్తితో పాటు కాయలు, ఆకులకు నల్ల మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి.
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. 150 కేంద్రాలకు గాను ఇప్పటికే 120 కేంద్రాలను ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలు కావడం.. కోడ్ అమలులో ఉండడంతో ఆయా సంఘాల చైర్మన్లు, సొసైటీల సభ్
కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోక�