యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారగా, సాగు పండుగ కాబోతున్నది. ఈసారి 10,51,178 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ యంత్రాంగం అంచనా వ�
ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు ప్రధానంగా పండించే పంట వరి. వరి పండించడంలో రైతులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మితిమీరిన తెగులు సోకడంతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. నారుమడి వేసిన నాటి నుంచి కోత క�
వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో స�
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
మిగ్జాం తుఫాన్ రైతులను నిండా ముంచింది. తుఫాను కారణంగా మూడు రోజుల నుంచి మబ్బులు కమ్ముకోవడంతో పాటు ముసురు, అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్జాం తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది.
యాసంగి సాగులో అన్నదాతలు నిమగ్నమయ్యారు. దుక్కులు దున్నడం, నారుమడులు పోయడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 99,306 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్�
మిగ్జాం తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్ల�