ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్త సొబగులు సంతరించుకోబోతున్నది. యావత్ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం మార్కెట్కు మరింత శోభ రానున్నది. కొద్దినెలల క్రితమే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వీ�
వర్షాలు విస్తారంగా కురవడం.. వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. నాణ్యమైన పత్తి దిగుబడి చేతికొస్తుండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. ఇప్పటికే 15 రోజుల నుంచి పత్తి రైత�
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వ్యవసాయ రంగ మే కీలకం. ఇందులో ముఖ్యంగా సాగునీరు చాలా అవ సరమైన అంశంగా పరిగణలోనికి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయలో భాగంగా పూడుకుపోయిన వేలాది చెర
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ముందస్తు వరినాట్లు వేయడం ద్వారా పంట నష్టం జరిగే అవకాశాలు ఉండవని, పంట దిగుబడి సైతం పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.
‘చేతి’ని నమ్ముకుంటే చేటు తప్పదని కర్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల పాటు ‘హస్త’వ్యస్తంగా కొనసాగిన వారి పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డాం.. మళ్లా ఇప్పుడేమో వ్యవసాయానికి 3 గంటల కరెంట్.. 10 హెచ్పీ మోటర్లు పె�
కాంగ్రెస్సోళ్లుగాని, బీజేపోళ్లుగాని ఏనాడన్న రైతులను పట్టించుకున్నరా? సాగునీళ్లు, పెట్టుబడి సాయం ఇయ్యాలన్న ఆలోచన చేసిన్రా..? ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, కరెంటన్న ఇచ్చిందా? నీళ్లు లేక భూములన్ని పడా�
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులు చెప్పినంత ఖర్చు భరించి పని చేయించుకోవాల్సి ఉంటుండె. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకరావడంతో రైతులకు చాలా తిప్పలు త�
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దీంతో రైతులు ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా నాలుగైదు గంటల కరెంట్, రాత్రి పూట పొలాల్లో పడిగాపులు, ఎరువుల�
ఒకనాడు మెతుకుసీమ అంటే రైతుల ఆత్మహత్యలు...! నెర్రెలు బారిన, బీడు భూము లు, ఎండిన చెరువులు...! చుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క కానరాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. చివరికి అ�
24 గంటల కరెంటు..ప్రాజెక్టుల నిండా నీళ్లు.. భూమికి పూర్తి రక్షణ కల్పించే ధరణి.. పెట్టుబడి సాయంగా రైతుబంధు.. వీటన్నింటితో తెలంగాణ రైతులు కడుపుల సల్ల కదలకుండా రెండు పంటలు సక్కగ పండించుకుంటున్నరు.
ధరణి ఉంటేనే రైతులకు ఎంతో మేలు. పాత పద్ధతి అంటే మళ్లీ పట్వారీ వ్యవస్థ వచ్చిన్నట్లే. అప్పుడు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. గత యాభై ఏండ్లలో రైతులు పడ్డ ఇబ్బందులను గమనించిన కేసీఆర్ సార్ ధరణిని తీ�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ పెడతామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కాలమ్స్తో తిప్పలు పడాల్సిందేనా? అని రైతుల ఆందోళన.. కౌలు రైతులకు రైతుబం�
ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతున్న ఓ పార్టీ నేతలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీని నమ్మితే నిండా మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.
మూడు గంటల కరెంట్తో కాళ రాత్రులే దిక్కవుతాయని రంగారెడ్డి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కరెంటు విషయంలో రైతులు పడిన కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
కరెంటు కోసం నాడు పడ్డ కష్టాలు మళ్లీ పడాలంటే మా వల్ల కాదు..నాడు రాత్రి పూట చీకట్లో బోరు బావుల వద్దకు వెళ్లి చాలా మంది కన్నుమూసిన రోజులను ఎట్లా మర్చిపోతం. అలాంటి పరిస్థితి మళ్లీ తీసుకొస్తమని కాంగ్రెసోళ్లు చ