Congress | కాంగ్రెస్కు ఓటేస్తే ‘గ్రామ సభ’ రూపంలో రైతు తలపై మరో పిడుగు పడనున్నది. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘రైతుకు కొత్త భర్త’ రానున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డుల మీద అధికారం అధికారుల చేతుల్�
Telangana | కాంగ్రెస్ లీలలు ఇంతంత కావయా! అనేది ఇందుకే. ఆ పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అధికారమే పరమావధిగా హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్ దాని పర్యవసానాలను మాత్రం పక్కన పెట్టేసింది.
Congress | రాష్ట్రంలో గుంట మొదలు 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 64,99,323 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎకరం లోపు రైతులే. అర గుంట నుంచి ఎకరం వరకు ఉన్న రైతుల సంఖ్య 22,55,181 మంది.
Congress | ‘మహబూబ్నగర్ జిల్లాలో కరెంట్ షాక్ కారణంగా రెండేండ్లలోనే 268 మంది రైతులు మృత్యువాత పడ్డారు. 108 మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యం పొందారు. రాత్రిపూట కరెంట్ సరఫరా చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
Rythu Bandhu | కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. రైతులకు రైతుబంధు రాకుండా చేయాలన్న కుట్రలో పూర్తిగా సఫలమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకోవడంలో విజయం సాధించింది.
కాంగ్రెస్ నాయకులు రోజుకో తీరున మాట్లాడుతున్నారు. అప్పుడే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని, మూడు గంటలిస్తే చాలని, ఈ సమయంలో 10 హెచ్పీ మోటర్లతో సాగునీరు పారించవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరోవైపు
కాంగ్రెస్ పార్టీ రైతులపై పగబట్టినట్టున్నది. దర్జాగా బతుకుతున్న అన్నదాతలను ఆగం జేస్తున్నది. మూడు గంటల కరెంట్, ధరణి ఎత్తివేత, 10 హెచ్పీ మోటర్ల వంటి వ్యాఖ్యలు హస్తం పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తున్నది. ప
సమైక్య పాలనలో సంక్షోభంతో ఉపాధి కరువై జనం పట్నం బాట పట్టారు.. బతుకు బరువై ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. వ్యవ�
రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి.
తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ కత్తిగట్టిందా? ఇప్పుడిప్పుడే తెరిపినపడుతున్న వ్యవసాయంతో ముఖం తెల్లగైన అన్నదాతను మళ్లీ ఆగం పట్టించాలనుకొంటున్నదా? కేసీఆర్ను ఎదుర్కొనే క్రమంలో రాష్ట్ర రైతాంగంపై పగ పెంచుక�