నాటి రికార్డుల్లో ఉన్న 31కాలమ్స్తోనే అష్ట కష్టాలు పడ్డం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ఆ ఇబ్బందులు తప్పినయ్.. ధరణి ఎత్తేసి అదే రికార్డులు తీసుకొస్తే నిత్యం అన్నదమ్ములతో పాటు ఇరుగు పొరుగు వారితో కూడా
నాటి పాలనలో కుదేలైన ఎవుసాన్ని పండుగలా చేసి, రైతును వెన్నుదన్నుగా నిలిచింది రైతుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆరేనని కర్షకులు కొనియాడుతున్నారు. పదేండ్లలోనే 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇచ్చి ఆసరా అయ్యారని,
Telangana | బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ సరిగా లేక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇప్పుడున్నట్�
Telangana | కాంగ్రెస్ హయాంలో రైతులు ఆరిగోస పడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక, సరిపడ సాగునీరు, విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు గంటల కరెంట్ కోసం అర్ధరాత్�
Farmers | ‘మేం అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం’.. ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పేది ఇదే. కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తామొస్తే రాష్ర్టాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తామని ప్రచార
కాంగ్రెసోళ్ల మాటలు వింటున్న రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 2014కు ముందున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ దిగులు చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వైపు సక్రమంగా సాగునీరు లేక, కరెంటు సరిగ్గా రాక..
నియోజకవర్గానికి కృష్ణాజలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగుతానని ఎమ్యెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రోడ్షో ని�
తొమ్మిదిన్నరేండ్లు ఎంతో కష్టపడి రాష్ట్రంలో నిర్మించుకున్న వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతది. బంగారు తెలంగాణ దిశగా పడుతున్న అడుగులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ విధానాలు ప్రగతికి వినాశకాలుగా మారన
తెలంగాణ సర్కారు రైతుల కోసం తెచ్చిన ధరణితో శానా బాగుంది. ఇది వచ్చినంక భూమి రిజిస్ట్రేషన్ కోసం దళారులకు పైసా ఇయ్యాల్సిన పని లేకుండా పోయింది. మధ్యవర్తులు లేకుండానే రిజిస్ట్రేషన్లు అయితున్నయ్. పైసల్ ఆన్�
మెదక్ జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలు వానకాలం, యాసంగి సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ సరిగ్గా �
పదేండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో పడిన కష్టాలు చాలు. సరైన కరెంటు లేక వేసిన పంటలు వేసినట్లే మా కండ్ల ముందే ఎండిపోయాయి. సాగు కోసం చేసిన అప్పులు తీరక చనిపోయిన రైతులు ఇంకా గుర్తుకున్నరు. ఒకరి భూములు మరొకరి పేర�
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీ అమలులో ఘోరంగా విఫలమైంది.