అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసినా తేమశాతం పేరుతో వడ్లు కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు దిక్కుతోచ
ముట్రాజ్పల్లి గ్రామానికి చెందిన రైతు యాదగిరి ఎకరం విస్తీర్ణంతో వరి సాగుచేశాడు. పదిరోజుల క్రితం మిషన్ సాయంతో కోత కోశాడు. మొదటిరోజు వరి కోసినప్పటి నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో పూర్తిస్థాయిలో వర
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లోనే తడిసి మొలకెత్తుతుంది. యాసంగిలో పండించిన ధాన్యం పూర్తిగా కొనకపోవడంతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎక్కడ చూసినా రోడ్లు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తం గా సోమవారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. బాదేపల్లి మార్కెట్యార్డులోని ధాన్యంతోపాటు కొనుగో�
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల సమయం వృథాకావడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బ
రైతుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గులాబీ శ్రేణులు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘మేమున్నా’మంటూ రైతుకు వెన్నుదన్నుగా నిలిచారు. ద�
ఆరుగాలం పంటలు పండించిన రైతులు, ఆ పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించిన రైతన్నకు నేడు ధాన్యం అమ్ముకోవడం ఒక టాస్ల మారింది. ధాన్యం కంటాలుక�
ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధర కోసం మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మ�
రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రైతాంగానికి పోలీసుశాఖ సోమవారం సూచించింది. కొనుగోలు సమయం లో ఒకటికి రెండుసార్లు విత్తనాలు చెక్ చేసుకోవాలని తెలిపింది.
అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. తేమ లేకుండా ఉండేందుకు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం పడటంతో మళ్లీ తిరగబోసుకోవాల్సి వస్తున్నది.
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్, తొర్రూర్ గ్రామాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన
వానకాలం సీజన్ రైతుబంధు నిధులను జూన్ మొదటివారంలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.7,500 చొప్పున విడుదల చ�