గెలల ధరలో వ్యత్యాసం నగదును పామాయిల్ రైతుల ఖాతాలో ఆయిల్ఫెడ్ అధికారులు సోమవారం జమ చేశారు. ఆయిల్ ఇయర్ ప్రకారం నవంబర్ నుంచి కొత్త ఓఈఆర్ ఆధారంగా గెలల ధర చెల్లించాల్సి ఉంది. అయితే నవంబర్ నుంచి కొత్త ఆయ�
మొన్నటి వానకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కళకళలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. ఎంత పంట వేసినా నీళ్లు పారుతాయనే ధీమా నుంచి... వేసిన పంటైనా పారుతుందో లేదో అనే దుర్భర పరిస్థితి వచ్చ�
సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనా
పదేండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండంతో పంట పొలాలు ఎండుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడం కోసం బ
విద్యుత్ సరిగ్గా ఇవ్వాలనే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు అమలు కావడం లేదు. ఇష్టారాజ్యంగా కరెంట్ కోతల మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి.
రాత్రి కరెంట్కు మరో రైతు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన రైతు బోయిని గణేశ్ (42)కు మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్ పరిధిలో రెండెకరాలు ఉంది. అందులో వరి, మక్
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతు సంఘాలు ఆదివారం ‘రైల్ రోకో’ చేపట్టనున్నాయి. ఎస్కేఎం(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా
చీడపీడలు, కరువుతో యాసంగిలో తీవ్రంగా దెబ్బ తింటున్న వరిపంట ఆందోళన కలిగిస్తున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఈ పంట నష్టానికి పరిహారమివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్
KTR | రాష్ట్ర రైతాంగం పట్ట చిత్తశుద్ధి ఉంటే పంట పొలాలకు నీళ్లందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు, మూడు సార్లు మోటర్లు కాలినయ్. దాన్ని రిపేర్కు తీసుకచ్చుడు, తీస్కపోవుడు, రిపేర్కు కలిసి రూ.15 వేల దాకా ఖర్చు అయితున్నది. తాపతాపకు కరెంటు పోతున్నది.
పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదిరి, భూగర్భ జలాలు అడుగంటినా ప్రభుత్వం సాగునీటిని అందించకపోవడంతో వీటికి తోడు అడపాదడపా కరెంట్ కోతలతో పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందు�
‘తలాపునే పారుతోంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి’ అన్నట్లుగా తయారయింది ఆయకట్టు రైతుల పరిస్థితి. పదేండ్లుగా పసిడి పంటలు పండించిన రైతులు మళ్లీ బీళ్లవుతున్న భూములను చూసి గుండెలు బాదుకుంటున్నారు.