“గత పదేండ్లలో ఇంతటి దరిద్రాన్ని చూడలేదు.. కాలం అయినా కాకపోయినా మీరు నీళ్లు ఇచ్చిన్రు. రెండు పంటలకు కాలువల ద్వారా నీళ్లు అచ్చినయి. గట్లనే వత్తయిని వరి ఏసుకున్నం.
మోర్తాడ్ మండల కేంద్ర శివారులో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మోర్తాడ్లో గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుత�
రైతన్నలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగునీరందించి పంటలను కాపాడుతామన్నారు. గురువారం ఆయన మండలంలోని మేడ్పల్లిలో పర్యటించారు. రైతులు సాగుచేస్తున్న �
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
పంటలను ఎట్టిపరిస్థితుల్లో ఎండనివ్వబోమని, రైతన్నలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగునీరందించి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన నిజామాబ�
‘మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని, అమలు కానీ హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచి, అప్పుల పాలు చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజ
తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్ధాలని చెప్పారు.
గడిచిన దశాబ్దకాలంలో 5 శాతం మం ది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గొప్పగా ప్రకటించింది. 2011-12 కుటుంబ వినిమయ వ్యయ సర్వేతో పోలుస్తూ.. నీతి ఆయోగ్ తన నివేదికలో ఈ విధంగా పేర్కొం ది. కానీ,
చెప్పినవి ఇయ్యకుంట కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు. ఇయ్యాల మోసాలు ఎందుకువయా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నరు?
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం ధోకా ఇచ్చింది. ఆయిల్పామ్ గెలలకు కనీస ధర నిర్ణయించడంలో మెలిక పెట్టి రైతులకు నష్టం కలిగిస్తున్నది. కనీస ధరకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట కొత్త సూత్రాన్�
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫర్టిలైజర్స్ ఎదుట పురుగు మందు డబ్బాలతో బైఠ�