కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలసవ్వడులు చూసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల నీళ్లొస్తే యాసంగిలో సిరులు పండిస్తామనుకున్న రైతులకు ఇప్పుడు పెట్టుబడులు కూడా మీద�
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో గల మిర్చి యార్డులో మధ్యదళారీల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ మంత్ర�
ఎన్నో ఆశలతో దుక్కి దున్ని నారు పోసి యాసంగి పంట వేశారు. పంట ఏపుగా పెరిగింది. దీంతో రైతులు మురిసిపోయారు. రెండు, మూడు తడులు అందిస్తే పంట చేతికందుతుందని సంతోషపడ్డారు. ఆ సంతోషం మూన్నాళ్లు కూడా మిగలలేదు. భూగర్భ జ
అనధికార కరెంట్ కోతలు, అడుగంటిన భూగర్భ జలాలకు తోడు కాల్వల ద్వారా నీరందక పోవడంతో వరిపైరు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో రైతు రాచపల్లి దుర్గయ్�
పదేండ్ల తర్వాత మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో సాగునీరు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు నిర
నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫెర్టిలైజర్స్ ఎదుట పురుగు మందు డబ్బ�
అన్నదాతలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటి.. బోర్లు, బావులు ఎండిపోయి సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఓవైపు మానేరు ఎండిపోవడం, డీబీఎం 38 కాలువ ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవ�
సాగునీటి సమస్య అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ముందుకు తీసుకురావటం ఒకవైపు గ్రామీణ తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తుండగా, మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ స్థితిలోకి నెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్త�
పదేండ్ల తరువాత మళ్లీ పాతరోజులు వచ్చాయి. సాగునీటికి గడ్డుకాలం వచ్చింది. గలగల పారాల్సిన కాల్వలన్నీ నెర్రెలు పారాయి. కాల్వల్లో ఇంకిన నీళ్లన్నీ కర్షకుల కన్నీైళ్లె పారుతున్నాయి. ఎండిన పొలాన్ని చూసి రైతుల గు�
భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూల�
కట్టంగూర్ ఎఫ్పీఓ ప్రపంచంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆదర్శమని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగం డైరెక్టర్ క్వింటన్ ఆర్ టైలర్ అన్నారు.
కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందని, ఎవరికీ ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చి ఇప్పుడు మరిన్ని భూములు కావాలంటూ తమపై ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.
రిజిస్టర్డ్ గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకున్న తమ ఉత్పత్తులపై రుణాలు పొందేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్ఫాంను కేంద్ర ఆహారా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు.
కాల్వలు పూర్తి చేసి నీరు అందించాలంటూ దుబ్బాక, చెల్లాపూర్, మల్లాయిపల్లి, కమ్మరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చెల్లాపూర్ సమీపంలోని మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ వద్ద