Farmers dharna | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు(Farmers) కన్నెర్రజేస్తున్నారు. కండ్ల ముందే పంటలు(Crops) ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కడుపుమండిన రైతన్నలు సాగు నీటికోసం రోడ్డెక్కారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టి
మొన్నటివరకు పంటలను దర్జాగా మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు ఇప్పుడు అదే మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి. తమ పంటలను అమ్ముకునేందుకు నానా ఆగచాట్లు. మార్కెట్లలో పడిగాపులు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆందోళనలు,
జిల్లాలో ఈ ఏడాది మార్చినెలాఖరుకల్లా 1048 ఎకరాల్లో ఆయిల్పాం తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అది నెరవేరే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 23 మంది రైతులతో 129 ఎకరాల్లో మాత్రమే తోటలు సాగు చ�
పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి.. నాలుగెకరాల్లో మిర్చి సాగు ప్రారంభించాడు.. ఆరుగాలం శ్రమించాడు.. కానీ కాలం కలిసి రాలేదు.. పంటను చీడపీడలు ఆశించాయి.. కొంత పంట సాగునీరు అందక ఎండిపోయింది.
విఫల పథకంగా ముద్రపడిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ వెంట కాంగ్రెస్ సర్కారు పరుగులు పెడుతున్నది. ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని భావించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ స�
గత ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన ప్రకటనపై రైతులు భగ్గుమన్నారు. ఈ ప్రకటనతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధుల్లో కేసీఆర్ ప్రభుత్వం రూప�
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో కందులకు అధిక ధర లభిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కందులకు బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉండడంతో రైతులు ఈ ఏడాది అధికంగా సాగుచేశారు. జహీరాబాద్ డివ
ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా విలేజ్ను వ్యతిరేకిస్తూ రైతులు శనివారం ఆందోళనకు దిగారు. స్వయాన సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలోనే సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, సెంటర్లకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
యాసంగి సాగుపై అన్నదాత ఆగమవుతున్నడు. సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదురుతుండడం.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టులు, క�
ఏటా మాదిరిగానే పంట దిగుబడిపై ఆశ పెట్టుకున్నాడు. అప్పు చేసి.. సాగర్ నీరు, బావులు, చెరువును నమ్ముకొని తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు నరసింహాపురం గ్రామానికి చెందిన రైతు కర్రి నాగేశ్వరరావు.
ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం.. రైతులు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.