కాంగ్రెస్ పాలనతోనే రైతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లాల్సిన దుర్గతి పట్టిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో గు�
సోయా పంట కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నీటిని నిల్వ ఉంచి సాగుకు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లిలోని కలెక్టరేట్ ఎదుట మంథని నియోజకవర్గ రైతులు ఆందో
స్ట్రాబెర్రీ, గోల్డెన్ బెర్రీ కేవలం శీతల ప్రాంతాల్లో పండే పంటలు. మన ప్రాంత వాతావరణంలో కూడా పండించవచ్చని నిరూపించారు మందలపల్లి నాగరాజు, చంటి. కూసుమంచి మండలం కేశ్వాపురం గ్రామానికి చెందిన ఈ యువ రైతులిద్దర
ఆరుగాలం కష్టించి సాదుకుంటున్న పంటలు నీరు లేక కండ్ల ముందే ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తమ గోడును అర్థం కేసుకుని వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు. బుధవారం రాజన్న �
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. క
గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ప్రజలెవ్వరూ నమ్మరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం రామాయంపేటలో నిర్వహించ
నిరుడి వరకు రందీలేకుండా యాసంగి పంట లు పండించిన రైతులు ఈఏడు ఆగమాగమవుతుండ్రు. అందుకు ఎండాకాలం వచ్చిరాగానే భూగర్భజలాలు అడుగంటిపోవడమే కారణం. చలికాలంలో కూడా ఎండ తీవ్రత ఉండడం, ఎండాకాలం ఆరంభంలోనే ఏసిన పంటలకు న
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. అనధికారికంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ �
ఎర్ర బంగారం(తేజా మిర్చి)తో మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పోటెత్తింది. మేడారం జాతర తర్వాత పంట రాక తగ్గుతుందని అధికారులు, వ్యాపారులు భావించినప్పటికీ అంచనాలకు మించి వివిధ జిల్లాల నుంచి రైతులు భారీగా సరు
రైతుల పంట ఉత్పత్తుల నాణ్యత విషయంలో నష్టం కలిగించే చర్యలకు పాల్పడే వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డును సందర్�
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దంతాలపల్లికి చెందిన రైతు సింగిరెడ్డి శ్రీనివాస్ ఆత్మహత్య ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కాటారం �
మురికి దుస్తులు ధరించాడన్న కారణంగా ఓ అన్నదాతను బెంగళూరులో మెట్రో రైలు ఎక్కనివ్వలేదు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు ఈ నెల 24న సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
యాసంగి సాగు విషయంలో భద్రాద్రి జిల్లాలోనూ అదే తీరు కన్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా నిరుడు 60 వేలకుపై చిలుకు ఎకరాల్లో యాసంగి సాగు జరుగగా.. సాగునీరు లేని కారణంగా అది ఈ ఏడాది కేవలం 36 వేల ఎకరాలకే పరిమితమైంది.