గతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో 45 ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నతరహా సాగునీటి మూకమామిడి ప్రాజెక్టు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు కామధేనువు. అటువంటి కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయండి. నీళ్లను వెంటనే లిఫ్ట్ చేసి రైతులకు అందించండి. నల్లగొండ సభలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు బీఆర్ఎస్ నేతలమం
సాగు నీటికోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయకట్టు భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా రైతాంగం కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. అందులో ఓ రైతు పురుగు మంద�
మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై సర్కారు ఆరా తీసింది.
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకు
తెలంగాణ వరప్రదాయిని, జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిత్యం విషం చిమ్ముతున్న కాంగ్రెస్ సర్కారుకు రైతులు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, ఎంపీపీ వుల్లంపల్లి కర�
రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేత సర్వణ్ సింగ్ పంధేర్ శుక్రవారం ఆరోపించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతుల పంటలను అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆరుగాలం కష్టపడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట ఈ మేరకు కొన్ని గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలిసిన వివరాల ప�
పాలేరు పాతకాలువ ఆయకట్టు రైతులు అనేకసార్లు వరుసగా అనధికారికంగా దిగువకు జలాలు వదులుతుండడంతో ఇరిగేషన్ అధికారులు శుక్రవారం కాలువ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.