సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్కు చెందిన బాకి మొగిలి అనే రైతు తనకున్న ఓ బోరు బావి సహాయంతో ఎకరం పొలంలో వరిని సాగు చేశాడు. ఎకరం పొలం దాదాపుగా ఎండిపోయింది. వడ్లూరి కనకాచారి అనే రైతు రెండెకరా�
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మిర్చి రైతులు రోడ్డెక్కారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మిర్చి పంట కొనుగోలు ధరలు గణనీయంగా పడిపోవటంతో సోమవారం హవేరీ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇక్కడి బ�
పచ్చబంగారం రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. కొన్నేండ్లుగా నష్టాలు తెచ్చిపెట్టిన పసుపు పంట ఈ ఏడాది దండిగా లాభాలు తెచ్చిపెడుతున్నది. పంట విస్తీర్ణం తగ్గడం, మార్కెట్లో డిమాండ్ బాగా పెరగడంతో రికార్డు స్�
కాంగ్రెస్ పాలనలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ‘మార్పు కావాలి’ అంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత కర్షకులకు కష్టకాలాన్ని చవిచూపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువె�
‘రిజర్వాయర్లలో నీళ్లున్నా కాల్వలకు విడుదల చేయని అసమర్థ ప్రభుత్వం ఇది.. అవగాహన లేని మంత్రులు, అధికారులతో సమన్వయ చేసుకోవడం లేదు.. దీని వల్ల యాసంగిలో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నయ్.. రైతులు గోస పడుతున్నా కాం
అడుగంటిన భూగర్భజలాలు. రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిపోయే దొంగ కరెంటు... కాలిపోతున్న మోట ర్లు... ఎండుతున్న పంట చేన్లు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు దాపురించడంతో రైతులు ఇబ్బ�
దేవాదుల పైపులైన్ ద్వారా మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నింపి కాలువల ద్వారా మండలంలోని అన్ని చెరువులు, కుంటలకు నీళ్లు వదలాలని సోమవారం సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో తహసీ�
మండలంలోని అంబాల గ్రామం లో పరకాల-హనుమకొండ రహదారిపై శ్రీరాములపల్లి, గూనిపర్తి, అంబాల గ్రామాల రైతులు సాగునీటి కోసం సోమవారం రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఎస్సారెస్పీ అధికారులు డీబీఎం 24�
సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం హన్మకొండ-సిద్దిపేట రహదారిపై రైతులు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థి�
మార్కెట్లో తేజా మిర్చి ధర దోబూచులాడుతోంది. నిన్న, మొన్నటి వరకు అంతంతమాత్రంగా పలికిన రేటు ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తుండడంతో మార్కెట్కు సరుకు తరలించిన రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది క్వింటా మిర�
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు పత్రాల యాదగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్యయాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మాచునూరి శ్రీశైలం యాదవ్
ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులు పంటకు నీరందక కళ్లముందు ఎండిపోతుంటే చూడలేకపోయారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తలాకొంత వేసుకుని పంట కాలువలను బాగు చేయించుకొని సాగునీరు అందేలా చేసుకు
పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గడంతో అనధికారిక ఆయకట్టు రైతులు జేసీబీతో గండికొట్టి నీటిని తరలించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో సంబంధిత రైతులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివ
ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ నెల 14న కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ను నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా ఉత్తరాది నుంచి రైతులు పెద్ద ఎత్తున ఈ కార