రైతులకు సాగునీరందించడంలో జరిగిన జాప్యానికి క్షమాపణలు చెప్తున్నానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రకటించారు. ‘రైతులకు సాగునీరివ్వాల్సిన బాధ్యత మాది.
‘ఒక్క తడికి నీరిస్తే పంటలు పండేవి.. నోటికాడి బుక్క నేలపాలైంది.. కనికరం లేని సర్కారును మునుపెన్నడూ చూడలేదు’ అంటూ జనగామ జిల్లా దేవరుప్పులలో రైతులు రోడ్డెక్కారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని మంగళవారం సీపీ ఎం కొండపాక ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్నర్సయ్య ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్�
దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా యాసంగి పంటలకు సర్కారు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో మంగళ�
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూగ ర్భ జలాలు తగ్గడంతోనే సమస్యలు వస్తున్నాయని రామాయంపేట ట్రాన్స్కో ఏడీఈ సుధాకర్ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కరెంట్ ట్రిప్�
రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రభు�
తలాపునే ప్రాజెక్టులు ఉన్నా.. సాగు నీరు మాత్రం సున్నా..! కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పదేండ్లలో ఎన్నడూ లేని నీళ్ల కరువును రైతులు ఇప్పుడు కనులారా చూస్తున్నారు. ఓ వైపు భూగర్భ జలాలు అడుగం
ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం బీంరావ్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
మక్తల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ పెద్దవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అయితే, సంగంబండ ప్రాజెక్ట్ పునరావాస నిర్వాసితులకు చెందిన మ�
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏటా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపి అక్కడి నుంచి ఆయ�
కాలం కలిసి రాకున్నా, పంటకు సాగు నీరు అందకున్నా.. అష్టకష్టాలు పడి పంట సాగిన రైతాంగాన్ని ఇప్పుడు మిల్లర్లు దోచుకుంటున్నారు. యాసంగి ధాన్యానికి పచ్చ గింజ పేరుతో అతి తక్కువ ధర ఇస్తున్నారు.
రోజూ వెళ్లి వచ్చే మార్గంలోనే కాపు కాచినట్లుగా ఓ ప్రమాదం జరిగింది. ఏపీలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున ఐదు గంటలకే ఆటోలో బయలుదేరిన మహిళా కూలీలు ఆ తరువాత పది నిమిషాలకే ప్రమాదం బారిన పడ్డారు. చెరకుతోటలోంచి
Telangana | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైతు వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. " నీళ్లు లేవు, వ్యవసాయం లేదు... చావాలనిపిస్తోంది కేసీఆర్ సారూ" అంటూ ఆ రైతు మాట్లాడిన మాటలు వైరల�
‘రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్న రు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి పశువులకు దాణాగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కార ణం’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవ