మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం శివారులోని మెట్టుగోడల ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున రైతు గొల్ల దేవరాజు పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తుండగా పొదల�
అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని తెచ్చింది. శనివారం రాత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు రెండు గంటలపా టు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన అతలాకుతలం చేసింది.
Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమార
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్లీ నాటకాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలం�
: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర అందించాలని డీఎస్ఓ వెం కటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న
రెండు రోజుల్లో పంటలకు నీళ్లిస్తామన్న అధికారులు వారం రోజులైనా పట్టించుకోకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పురుగుల మందు డబ్బాలు, ఎండిన వరిపైరుతో ఎర్రటి ఎండలో గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో
అధిక సాంద్రతలో పత్తి సాగుపై అధికారులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ సూచించారు.
భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్�
వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల పట్ల బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి మాట్లాడ�
సాగునీరందించి పంటలను కాపాడాలని ఈ నెల 7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి గ్రామాల రైతులు మంథనిలోని బొక్కలవాగు వంతెన సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధా
వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బొమ్మారెడ్డిపల్లి గోసపడుతున్నది. సాగునీరు లేక అల్లాడిపోతున్నది. ప్రస్తుతం ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతుండగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. సాగునీరిచ్చి పంటలను కాపాడాలని వేడుకుంటున్నది.