వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం మండలంలోని జడ్చెరువు, బచ్చురాజ్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్�
Niranjan Reddy | రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి
Harish Rao | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Crop damage | ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50 వేల ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి.
వడగండ్లు పడి నాలుగు రోజులు గడిచినా పంటనష్టం అంచనా వేసేందుకు అధికారులు రాకపోవడంతో రైతులు మండిపడ్డారు. లక్షలు పెట్టుబడి పెట్టిన పంట అకాల వర్షంతో దెబ్బతింటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే నష�
ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో ర�
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లో నష్టపోయిన వరి పంటలను మంగళవారం క్షేత్రస్థాయిలో
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రం నిజాంపేటత�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందించాలని సోమవారం రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అయినా.. రైస్ మిల్లర్ల తీరు మారలేదు. మిల్లర్లు ఇష్టార�
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు వట్టిపోయి, భూగర్భ జలాలు అడుగంటడంతో భూములు నెర్రెలు బారుతున్నాయి. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.