Palla Rajeshwar Reddy | ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మ�
సరైన సమయానికి వ్యవసాయానికి విద్యుత్, సాగునీరు ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఎకరాకూ రూ.10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్�
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారం అందజేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ, సిరికొ�
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. కామ�
అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన బరిగెల ప్రశాంత్ (28) ఏడు ఎకరాల భూమిని కౌల�
విశ్వవిద్యాయాల్లో చేస్తున్న పరిశోధనలు రైతులకు చేరేలా ప్రతి శాస్త్రవేత్త కృషి చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ సుధారాణి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో దక�
Clash between police and farmers | రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. 20 మందికిపైగా పోలీస్ సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. సుమారు 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Minister Jupalli Krishna Rao | పంట(Crops) నష్టం జరిగిన రైతులందరికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు( Farmers) అధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు.
రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్లతో పాటుగా నీళ్లు, కరెంటు లేక ఎం�
రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)నిర్మాణానికి తమ సాగు భూములు ఇవ్వబోమని బుధవారం గజ్వేల్ ఐవోసీ కార్యాలయం ఎదుట మర్కూక్ మండలం నర్సన్నపేట, చెబర్తి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన బెజ్జనమైన కనకయ్య, జంగపల్లి నర్సింహులుకు చెందిన మొక�
కాల్వ నీళ్లు వస్తాయనుకొని వరి సాగు చేసిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. కనీసం బోర్లు, బావులు ఆదుకుంటాయన్న దశలో.. అవీ ఎండిపోవడంతో పొట్టకొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయి. ఫలితంగా అప్పులు తెచ్చి పెట్టుబ�
కొన్నేండ్ల కిందట గోరంత సమస్యగా ఉన్న కోతుల బెడద నేడు ఒక ఉప్పెనలా ముంచుకొస్తున్నది. ఊరు, జిల్లా అని కాదు... కోతుల కారణంగా రాష్ట్రంలో ఎక్కడచూసినా రైతులు పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతు�