రైతుల మేలు కోసం పీఏసీఎస్లకు ఎన్నో సేవలందించిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసమేనా అని కోనసముందర్ పీఏసీఎస్ చైర్మన్ సామ బాపురెడ్డి ప్రశ్నించారు. సోమవారం
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ధాన్యం సేకరణ ప్రారంభించక పోవడంతో అన్నదాతల రెక్కల కష్టం దళారుల పాలవుతున్నద�
పత్తి రైతులకు గిట్టుబాటు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నాణ్యతపేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యం�
పంట వ్యర్థాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. అందులో భాగంగా వాటితో సహజ సిద్ధమైన ఎరువు (బయోచార్)ను తయారు చేసి భూసారాన్ని పెంపొందించే విధానాన్ని అభివృద్ధి చేసింది.
రైతులకు భరోసా ఏదీ..? వడగండ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రైతుల గురించి పట్టించ
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే కష్టాలు తొలుగుతాయని, జీవితాలు బాగుపడుతాయని అనుకున్న రైతులకు ఎదురుదెబ్బ తగులుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాంకు అధికారులు రైతులను వేధించిన సందర్భాలు ఎక్కడా లేవు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్న�
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. యాసంగిలో రైతుపై పాలకులతో పాటు ప్రకృతి కూడా పగబట్టింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తక కాంగ్రెస్ తెచ్చిన కరువుతో సాగునీళ్లు కరువై పంటలు ఎండిపోయాయి.
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడుత నీటిని ఆదివారం ఉదయం విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడుతల్లో 11
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. యాసంగి దినం పంటలు ఎండుతుంటే మంత్రులు చోద్యం చూస్తున్నారు. నీళ్లుండీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతు సమస
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ధాన్యానికి ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాకు బోనస్గా రూ.500 ఇస్తామని రైతులకు హా మీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. అధికారం వచ్చిన వంద రోజుల్
అందరిలాగే ఆమె కూడా. కానీ అందరిలోనూ ఆమె కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా సాగు రంగంలో మరికొంత అద్భుతం. కండలు తిరిగిన పురుషులకే కష్టతరంగా ఉండే సాగుక్షేత్రంలో ఆమె వారికి దీటైన కర్షకురాలిగా నిలుస్తోంది. రోజంతా నడుమ�
‘రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దని, ఏర్పడే�
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన రైతు రఘుపతిని పొట్టన పెట్టుకున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు వద్ద తీసుకున�