నీళ్లు లేక పం టలు ఎండుతుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, అయినా ఈ కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలప�
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని, సర్కారు వెంటనే స్పందించి ప్రాజెక్టుల గేట్లు తెరిచి కాలువల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశ�
కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నడూ బాగుపడింది లేదని, వారికి ఎప్పుడూ కన్నీరే మిగుల్చుతున్నారని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. బుధవారం రేగొండ మండలకేంద్�
సాగులో నూతన విధానంతోపాటు ఇతర ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. కూసుమంచి రైతు వేదికలో బుధవారం జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. �
దేవరకద్ర మార్కెట్కు రైతులు ఉల్లిగడ్డను బుధవారం అత్యధికంగా తీసుకొచ్చారు. గతేడాది దిగుబడి లేక రూ.3వేల మార్క్ దాటిన ఉల్లి ధరలు ఈ ఏడాది దిగుబడులు పెరగడంతో సగం ధరకు పడిపోయాయి. కూలి, రవా ణా, పెట్టుబడి పోనూ రైత�
ఆక్వా ఫోనిక్స్ విధానంలో చేపలు, మొక్కల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరు మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి అన్నారు. నేషనల్ మీట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో బుధవారం క
దసలిపట్టు పంట అమ్మి నా సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలో సుమారు 300 గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఏన్నో ఏండ్లుగా దసలి పట్టు పెంపకంపై ఆధారపడి జీవిస్త�
మార్కెట్లో ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తోంది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల నుంచి ఇన్నాళ్లూ పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు తగ్గుతున్న రేటు ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది సిరులు కురిపించిన మిర్చి �
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో కండ్ల ముందే పంటలు ఎండుతుంటే అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సాగునీళ్ల కోసం సర్కారుపై సమరం సాగిస్తున్నారు. రోజుకొక చోట రోడ్డెక్కుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు బోర�
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే తెలంగాణ దుర్భిక్షంగా మారిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలు ఎండి �
రైతులు బాగుంటేనే దేశం బాగుంటదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన జొన్న పంటను ఉమ్మడి మెదక్ జిల్లా డీస
కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సీఎం అయ్యారు. డిసెంబర్ 9 గడిచిపోయింది. చేస్తామన్న రుణమాఫీ అటకెక్కింది. రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై.. లోనుకు లోకువై.. బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు.
తాము అధికారంలోకి వస్తే పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడా సంగతిని మర్చిపోయింది. బోనస్ సంగతి దేవుడెరుగు.. పంటలకు మద్దతు ధర కల్పించేందుకే వ్యవస�