కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్క�
Crop Loans | క్రాప్లోన్లు తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాట.. రుణమాఫీ ఇగ చేస్తం.. అగ చేస్తం..అంటూ రైతులను ఆగమాగం చేసింది. ముహూర్తం పెట్టినం.. మార
కొమరారం గ్రామంలో కొందరు రైతులు వేసిన వరి పంట ఎదుగుదల లేకపోవడం, 15 రోజులకే కంకి రావడంతో ఇటీవల రైతులు ఆందోళన చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదు మేరకు కృషి విజ్ఞానం కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ �
రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసి అధిక ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్ట్లు ఎం.గోవర్ధన్, ఆర్.ఉమారెడ్డి అన్నారు. రామకృష్ణాపురంలో క్లస్టర�
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదిలేదని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కోల్డు స్టోరేజ్ల్లో మిర్చి భద్రపరిచేందుకు అవకాశం కల్పించాలని శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ర�
ఐదు నెలలుగా తాసీల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టకపోవడంతో ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములను అమ్ముకున్న వారితోపాటు ధరణి పోర్టల్�
కొర్రమీను రకం చేపల పెంపకం తో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరులోని మత్స్య కళాశాల విద్యార్థులకు రైతులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలం నెల్లికొండలో శుక�
Palla Rajeshwar Reddy | ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మ�
సరైన సమయానికి వ్యవసాయానికి విద్యుత్, సాగునీరు ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఎకరాకూ రూ.10 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్�