‘రైతుల కష్టాలు చూస్తుంటే బాధనిపిస్తుంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు ధాన్యం తెచ్చి పోస్తున్నారు. నేటికీ కొనుగోళ్లు సరిగ్గా జరుగుతలేవు. జరిగిన వాటికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో పడ్తలే
అప్రకటిత విద్యుత్ కోతలు రైతులకు శాపంగా మారాయి. బోర్లపై ఆధారడి వ్యవసాయం చేసుకునే వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాతలు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. జిల్�
ఈ ఫొటో చూశారా? ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ‘బిగ్ బ్రదర్స్ కుట్రను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన బిగ్ బ్రదర్స్ అండ్ కో అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు కుతంత్రాలు పన్నిం�
రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం, నిర్మల్ మండలం వెంగ్వాపేట్, డ్యాంగాపూర్, చిట్యాల్, ముజ్గి, రత్నాపూర్కాండ్లీ, నీలాయిపేట్, మేడిపెల్లి గ్రామాల్లో పంటలు నేలకొరగడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నిర్మల్�
అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్ద అవుతున్నది. నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని కొనుగోలు కేంద్రంలో రవాణాలో జరిగిన జాప్యం కారణంగా ఎక్కడి ధాన
మంచిర్యాల జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. భీమిని మండలం వడాల గ్రామంలో విఠల్కు చెందిన ఎకరం వరి నేలకొరిగింది. అలాగే పలు గ్రామా�
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అణచివేత, నిర్బంధాలు, అరెస్టుల పర్వాలను చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో జరిగినట్టే రాష్ట్రవ్యాప్త�
జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లబెల్లిలో మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నది. పత్తినాయక్ తండాతోప�
వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కోతలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నా.. వడ్లు ఇంకెప్పుడు కొంటారంటూ బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీ�
సూదిమొనంత పనిచెయ్యనోళ్లు ఏనుగంత అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిమీద రుద్దారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లా
మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సా గునీరు అందడం లేదని సొం త నిధులతో కాల్వ పూడిక తీ సుకుంటున్నట్లు రైతులు చె బుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన.. రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో కలిసి మంగళవారం ‘రైతు నిరసన’ చ�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో పంటరుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అక్కారం, �