సువాసనకు.. చక్కని ఆరోగ్యానికి.. గృహోపకరణ వస్తువులకు.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ‘అగార్ వుడ్' సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగుకు అనుకూలమైన వాతావరణం, అధిక ఆదాయం ఇచ్చేది కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ�
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్ల కానిస్టేబుల్స్ భార్యలు, వారి కుటుంబసభ్యులు శుక్రవారం సచివాలయాన్ని ముట్టడించారు. తమ భర్తలకు వెట్టిచాకిరి నుంచి విముక్�
అది సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. సీఎంకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నేత.. అందునా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు.. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తమ భూములు తీసుకోవ�
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దికుమాలిన పాలనలో దికూమొకులేని జీవితం గడుపుతున్నారు.
రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టవా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. దేవరుప్పల మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లాలో వానకాల వరి కోతలు ముమ్మరమయ్యాయి. వడ్లు ఇండ్లకు చేరుతున్నాయి. అయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించా లో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం సేకరణ ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కా రు. నాగిరెడ్డిపేటలో శుక్రవారం అఖిలపక్షం నాయకులు రైతులతో కలిసి బోధన్, హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Ranjith Kumar | కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా(Rythu bharosa) జమ చేస్తామని చెప్పి నేటి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయకపోవడం దారుణమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల రంజిత్ కుమార్(Ranjith
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొనుగోలుకు అవసరమైన వస్తు
2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతాంగం 2010, ఆగస్టు 28వ తేదీన బషీర్బాగ్లో పెద్ద ఎత్తున ఉద్య మం చేసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నాటి ప్ర�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకునే సరికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దాంతో రైస�
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలతో ఆగం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ఇవి తప్పనిసరి పాటించాలని, అలాగే తేమ