భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని మొట్లగూడ, రాంపూ ర్, రావులపల్లి, దిగడ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆందోళన చేపట్టారు.
మూసీ పేరుతో లక్షన్నరకోట్ల ప్రజాధనం దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ అంటూ మూడు పేర్లతో మంత్రి కోమటి
రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో స్పీడ్ పె�
ఖమ్మం ఏఎంసీలో ఒక్కసారిగా పత్తి ధర తగ్గింది. సోమవారం 35వేల బస్తాలు వచ్చిన విషయాన్ని గమనించిన ఖరీదుదారులు కూడబలుక్కున్నారు. ఆన్లైన్ బిడ్డింగ్లో గరిష్ఠ ధర క్వింటాకు రూ.6,800 పలికింది. అయినప్పటికీ సిండికేట్�
Harish Rao | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజాపాలన తొలగిపోయి.. కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్�
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు (Cotton Procurement) వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్�
తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా... ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు.
రైతులు పండిస్తున్న తెల్లబంగారం చేతికి వస్తుండడంతో మోసాలతో కొనుగోలు చేసే దోపిడీ దొంగలు తయారవుతున్నారు. 25 కిలోలు గానీ, 50 కిలోలు గానీ.. ఒక్కసారి కాంటాపై బస్తా పెడితే ఏడు నుంచి పది కిలోల పత్తిని మాయ చేస్తున్న �
ఇప్పుడే పత్తి కొనుగోళ్లు జరిపే పరిస్థితి లేదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు తేల్చి చెబుతున్నారు. మొదటి పికింగ్లో పత్తి తమ నిబంధనల ప్రకారం ఉండడం లేదని చెబుతున్నారు. వారం కింద జమ్మిక�
విక్రయించిన సోయా వాపసు రావడంపై రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. విక్రయిస్తున్న సమయంలో 51 కిలోల కాంటా పెట్టిన బ్యాగు 45 కిలోలతో తిరిగి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పొతంగల్ మండలం హెగ్డోలి కొనుగోలు కేంద్రం వ
కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి వాపస్ ఇవ్వడంపై రైతులు భగ్గుమన్నారు. అదీగాక కొనేటప్పుడు 51 కిలోలు కాంటా పెట్టి.. తిరిగి ఇచ్చేటప్పుడు 45 కిలోల బస్తా ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండ
KTR | రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతుల గోస పుచ్చుకుంటున్నది.
పండుగ ఏదైనా బంతి పువ్వు ఉండాల్సిందే. డిమాండ్కు అనుగుణంగా వినూత్నంగా బంతి సాగును చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఎంతో మంది రైతులు. తిమ్మాపూర్ మండలంలో ఏటా 20 ఎకరాల వరకు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.
తమ భూములను కాపాడుకునేందుకు గత ఎనిమిది నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని ఫార్మా విలేజ్ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, ఇలా ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతున్న�