2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ఈ పెంపుదలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతాంగం 2010, ఆగస్టు 28వ తేదీన బషీర్బాగ్లో పెద్ద ఎత్తున ఉద్య మం చేసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నాటి ప్ర�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకునే సరికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దాంతో రైస�
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలతో ఆగం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ఇవి తప్పనిసరి పాటించాలని, అలాగే తేమ
‘రాష్ట్ర రైతాంగం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పత్తి రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ పత్తి రైతుల విషయంలో కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిత�
వ్యవసాయానికి తీసుకున్న అప్పులు తీరక పోవడంతోపాటు పంట రుణం మాఫీ కాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన రైతు వంగ మహేందర�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయమంటే రాష్ట్ర ఆర్థిక వనరులు సరిగా లేవనడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. �
పాల వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ ఇందిరా మహిళా డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా మహిళా డెయిరీని గురువారం సందర్శించిన కలెక్టర్.
రైతులకు నష్టం కలుగకుండా అసైన్డ్భూముల సమస్యను పరిష్కరిస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం మండలంలోని అల్మాస్ఖాన్పేట్ గ్రామంలో పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్రెడ్డి ఆధ్వర్య�
KTR | సింగరేణి మీద అదానీ కన్ను ఉన్నదని, ఈ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క శక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి
KTR | పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఈ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లుచ్చగాళ్లకు ఓటేయొద్దని మహారాష్ట్రలో ఉన్న బంధువులకు, దోస్తులకు గట్టిగా చెప్పండి అని బీఆర్�
KTR | ఈ రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి కూడా రెడీగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతలను ఉరికించి కొట్ట
ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేసింది మనుషులేనని ఇప్పటివరకూ చెప్పుకొంటున్నాం. అయితే, మనుషులు పుట్టకముందే, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 6.6 కోట్ల ఏండ్ల కిందటే చీమలు వ్యవసాయాన్ని చేశాయి. ఇప్పటికీ చేస్తున్న
పచ్చని పంట పొలాలను కబళించేందుకు ఫార్మా కంపెనీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని దుద్యాల మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పంటలను పండించుకుంటున్న తమ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చ�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు ప్రారంభమైనా.. కొనుగోళ్లు ప్రారంభంకాలే దు. దీంతో రైతులు చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటి