Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి, సకాలంలో ఐకే
Grain purchase | రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక రైతులు అడ్డికి పావుశేరు దళారులకు అమ్ముకుంటున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం వస్తున్న�
తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సవాలక్ష సందేహాలు తలెత్తుతున్నాయి. 56 ప్రశ్నలు, 75 అంశాలతో సేకరించనున్న సమాచారంలో వ్యక్తిగత సమాచారానికి సంబంధించినవే ఎక్కువగా ఉండ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు కుదేలవుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా �
పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,721 ఉండగా.. రూ.5 వేలకు మించి ధర పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డు ఎదుట మంగళవారం ధర్న�
వరి కోతలు మొదలై చాలా రోజులవుతున్నదని, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారని జగిత్యాల మండల కాంగ్రెస్ నాయకుడు గుంటి మొగిలి కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు.
‘రానూ వస్త కాకుండా జేస్త’ అన్నట్టుంది రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ ధోరణి. ఒక్క చాన్స్ అన్నట్టుగా ఓటరును తికమక పెట్టి అధికారమైతే చేజిక్కించుకున్నారు. ఆపైన యథావిధిగా బోడ మల్లయ్య సామెతను లంకించుకున్నా
రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు ఎలా సాధిస్తారో.. ఆరోగ్యంగా పది కాలాలపాటు జీవించాలంటే సహజంగా లభ్యమయ్యే మట్టితో మనం అందంగా బొమ్మరిల్లు వంటి ఇంటిని నిర్మించుకోవాలని కలెక్టర్ జితే�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన ఉండడం లేదు. సరిగ్గా నెల రోజుల కిందట నల్లగొండ జిల్లాలో తొలి ధాన�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారం ‘ప్రచారం ఫుల్.. పనులు నిల్' అన్న చందంగా తయారైందని విమర్శించారు. సోమవ�
ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ 12గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులోని 29 ఎకరాల పంట భూముల్లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ �