భూములే.. మా జీవనాధారం. అవి లేకుంటే మేము ఎలా బతకాలి.. ఎక్కడికెళ్లాలని దుద్యాల ప్రాంత ఫార్మా భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన భూములు.. ఆశించిన మేర పంటలతో సంతోషంగా బతుకుతున్నామని..తమ భూముల�
‘నెల రోజులు దాటినా ఇంతవరకు వడ్లు కొంటలేరు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకపోదామన్నా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మా సమస్యలు ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు’ అని రైతులు మాజీ మంత్రి ఎర్రబ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంత�
మండలంలోని అప్పాజిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు జరుపడం లేదని రైతులు గురువారం ధర్నా చేశారు. సీపీఎం మండల నాయకుడు పోలె సత్యనారాయణ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రాల్లో ధాన
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా పత్తి కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని సరంపేట హరిహర కాటన్మిల్లు, యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామి కాటన్మిల్లులో
తేమసాకు చూపి సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ.. గురువారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ �
‘మాకు అభివృద్ధి వద్దు.. ఈ సీఎం రేవంత్రెడ్డి అసలే వద్దు.. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎన్ని మీటింగ్లు పెట్టినా బహిష్కరిస్తాం’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల ఫార్మా భూబ
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకాకపోవడంతో అగ్గువ సగ్గువకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,83,210 ఎ�
ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుతో ఆరోగ్యంపై దుష్ప్రభావంతోపాటు పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో గురువారం ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై �
KTR | నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేటీఆర్ సంచ
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని, హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేద�