అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తే, రైతు భరోసా పేరిట 15 వేలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక.. కొన్నా గిట్టుబాటు ధర దక్కక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఆందో�
ఇటు ధాన్యం కొనుగోళ్లు, అటు పత్తి కొనుగోళ్లలోనూ రైతన్నను అదును చూసి మోసం చేస్తున్నారు. ఒకేసారి మార్కెట్కు వస్తున్న పంట ఉత్పత్తులను ఆసరాగా చేసుకుని మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నారు. దాంతో రైతులు తీవ్రంగా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సీఎం స్పందించి సం�
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధి గవ్వలపల్లి చౌరస్తా
మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్, పోలకమ్మ చెరువు మధ్య ఉన్న వంద ఎకరాల పట్టా భూములు వరద నీటితో మునిగిపోతున్నాయని బాధిత రైతులు కలెక్టరేట్ గ్రీవెన్స్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు.
పచ్చని పొలాలను చరబట్టి ఫార్మా కంపెనీ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కుటీల నీతిపై రైతులు తిరగబడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్తోపాటు క�
రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైత
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట�
మధ్య ప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రైతు అనిల్ జైశ్వాల్ చేసిన సాహసం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కుటుంబంతో సరదాగా కశ్మీర్కు వెళ్లిన ఆయన కుంకుమ పువ్వు పంటపై మక్కువ పెంచుకున్నారు. తన ఇంట్లో 320 చదరపు అడుగుల �
పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని �
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుటికీ చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ధాన్యం తేమ లేకుండా