కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మ�
జిల్లాలో వానకాలం పంట దాదాపు చేతికిరాగా, రైతాంగం అప్పుడే యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 1,24,292 ఎకరాల్లో పంట సాగవనున్నదని ప్రణాళికలు సిద్ధ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. ఇటీవల జరిగిన లగచర్ల లడాయితో ఫార్మా బాధితులు భగ్గుమనగా.. తమ గుండెలు మండిపోయి తెగించి కొట్లాడుతుండగా.. ప్రజా శ్రేయస్సును విస్మరించి చేపట్టి�
నేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెల్యూర్ అయిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఏడాదిలో ఏం చేశారని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ప్�
ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడా విషయాన్నే మరిచిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ గద్దెనెక్కి ఏడాది కావస్తుండగా, మేనిఫెస్టో అమలును అటకెక్కించింది. అందులో ఒకటి రెండు అమలు చేసినట్టు ఆర్భా�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ షాక్ తగిలింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతు కోసం రూ.5 కోట్లు మంజూరు చేసింది. డ్రిప్(డ్యాం రిహాబిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్ర�
జిల్లాలో సోయా రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. రైతులు మార్కెట్ యార్డుకు సోయాను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప�
ధాన్యం కొనుగోలుకు పైసలు కరువయ్యాయి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోవడం, సివిల్ సైప్లె వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో నిధుల కటకట తప్పడం లేదు. అప్పు చేస్తే గానీ రైతులకు ధాన్యం పైసలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీ�
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇంతవరకు 40% మందికే రుణమాఫీ చేశారని, మిగతా వారిని నిండా ముంచారని తెలంగాణ రైతుకూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పట్ల�
సహకార సంఘాలను బలోపేతం చేసి రైతులను, మహిళలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్లోని పలు వార్�
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.. కానీ గొప్పలు చెప్పుకోవడంలో హస్తం పార్టీ ఆరితేరిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు.
మండలంలోని పత్తి మిల్లులకు భారీగా పత్తి ట్రాక్టర్లు వచ్చాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నిలిచిపోయిన కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దాంతో వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో పత్తి భారీగా వచ్చి
రాష్ట్ర ప్రభుత్వం మండల పరిధిలోని బేగరికంచ గ్రామం వద్ద ఏర్పాటుచేస్తున్న ఫోర్త్సిటీకి వేయనున్న రేడియల్ రోడ్డుకు భూములియ్యబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. సోమవారం ఆయా గ్రామాల్లో సమావేశం అనంతరం రైతుల
బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ కుట్రపూరితంగా వ్యవహరించి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయించాడు. - లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన. సురేష్ బీఆర్�
రైతులు, ప్రజలకు నష్టం జరగకుండా పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణ చేయాలని, ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ జరపడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడ�