పత్తి చేన్లు దిగుబడి లేక తెల్లబోతున్నాయి. వాతావరణ పరిస్థితులు రైతులను కుంగదీస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా.. ఎడతెరిపి లేకుండా పడిన ముసురుతో పంటలు దెబ్బత�
కేసీఆర్ హయాంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ప్రతీక్ జైన్ అందించిన సేవలను అక్కడి గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. పాలకుడు దార్శనికుడు, సహృదయుడు అయితే అధికారులతో గొప్ప పనులు చేయించవచ్చు.
‘కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆశ పడ్డం.. ఇప్పుడు గోస పడుతున్నం’ అంటూ రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందు
‘మీ ఫార్మా కంపెనీ వద్దు.. డెవలప్మెంటూ వద్దు.. జీవనాధారమైన భూములు లాక్కొని అభివృద్ధి చేస్తరా? కుటుంబంతో ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? మమ్మల్ని సంపినా మా భూములియ్యం. ఇంచుభూమిని కూడా వదులుకోం’ అని లగచర్లతోపా�
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల వెళ్లిన అధికారులకు రైతులు ఎదురు తిరిగిన ఘటన అనంతరం పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నా తాము మాత్రం భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నార�
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, రాష్ట్రంలోని రైతులకు బీఆర్ఎస్ భరోసాగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు లో ఉన్న మ�
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోళ్లు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరస్థితి కనిపించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల విషయం
రైతు భరోసా ఎప్పుడిస్తారని ఓ రైతు మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఆయన ఆ అంశాన్ని దాటవేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి.. డిచ్పల్లి, ఆర్మూర్, �
‘ఫలానా కంపెనీ విత్తనాలు బాగా దిగుబడి వస్తున్నాయి ఈసారి అవి సాగు చేసి చూడు.. ఈ కంపెనీ చాలా ఏండ్లుగా మర్కెట్లో ఉంది ఇది సాగు చేస్తే బాగా కలిసి వస్తుంది’ అంటూ విత్తన కంపెనీల డీలర్లు రైతులను గందరగోళంలోకి నెట
కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనం కోసం రైతులను బలి పెట్టాలని చూడటం అప్రజాస్వామికమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులపై రేవంత్రెడ్డి సర్కార్ అనుస�
లగచర్ల ఘటనలో రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర
భూమ్మీద తిరిగితే ప్రజలు ఆరు గ్యారెంటీల గురించి అడుగతారని భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు గాలి మోటర్లలో తిరుగుతున్నరు.. మహారాష్ట్రకు పోయి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. తెలంగాణ రైతులకు ర�