కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. నల్లగొండలోని క్లాక్టవర్ వేదికగా మోగనున్న జంగ్
రైతు భరోసా పథకం కింద రైతులకు అందజేసే పంట పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుపయోగమైన భూములు, రైతుల వివరాల సేకరణలో గందరగోళమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యవసాయశాఖ వర్గ�
“కాంగ్రెస్ను నమ్మి ఒటేస్తే నట్టేట ముంచింది. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తమన్నది.. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలిస్తమని చెప్పి మోసం చేసింది. అసలు గీ ప్రభుత్వ పథకాలేమిటో అర్థమైతలేదు. అప్పుడేమో రైతుల మీద ప్రేము�
పల్లీకి మద్దతు ధర దక్కకపోవడంతో కడుపు మండిన రైతులు సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. మార్కెట్ సెక్రటరీతోపాటు చైర్పర్సన్ భర్తపైనా దాడికి దిగారు.
యూరియా కోసం రైతులు బారులుదీరుతున్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్యూలైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూసిన ఘటనలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయి. సూర్యాపేట జిల్�
రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్ కమిటీ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 25 మంది రైతులు బలవన్మరణాలకు పాల్�
రైతులకు అది చేస్తం.. ఇది చేస్తం..అని గొప్పగా ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నదాతను అరిగోస పెడుతున్నది. కొత్తగా ఏమీ చేయకపోగా.. గతంలో సమర్థంగా అమలైన పథకాలకు కూడా పాతర పెట్టింది.
పరిగి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు దన్నుగా నిలిచి వారు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ �
తొలి విడతలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున రైతుభరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
నాడు భూమికి పచ్చని రంగేసినట్లు పంట పొలాలు.. అంతటా జల సవ్వడులు.. నిండు కుండలా చెరువులు.. సర్కారు సాయం.. సరిపడా ఎరువులు.. రైతుల మోముల్లో ఆనందాలు.. కానీ.. నేడు.. విడువని కాళేశ్వరం జలా లు.. సవ్వడి లేని సాగర్ ఆయకట్టు.. న
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం సభ్యులు పర్యటించారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Farmers tractor march | రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.