ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. గెలిచాకే తెలుస్తుంది అసలు విషయం. ఆర్థిక పరిస్థితి అడ్డు తగులుతుంది. హామీలిచ్చినప్పుడు ఈ విషయం తెల్వదా అంటే తెలుసు, కానీ అధికారమే పరమావధిగా కాంగ్రెస్ అల�
వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువేదికలు నేడు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలాది రూపాయలతో ఏర్పా టైన వాటి లక్ష్యం నెరవేరడం లే�
ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత
మోసానికి మారుపేరు కాంగ్రెస్. వంచనకు కేరాఫ్ అడ్రస్ హస్తం పార్టీ. నమ్మినవాళ్లను ముంచడంలో ఆ పార్టీ దిట్ట. వెంట నడిచిన వాళ్ల వెన్ను విరవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రె�
సమాజం అవసాన దశలో ఉన్నప్పుడు సమాజాన్ని చైతన్యం చేసేది మేధావులు. అలాంటి మేధావులు మౌనంగా ఉంటే సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే బాధ్యత మేధావులపై ఉంటుంది. కానీ నేటి ప్రభుత్వం అన్ని �
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుగుట్టతండా, సాకిబండతండాల్లో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూ సర్వేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. ‘మా పొలా లు మాగ్గావాలె’ అని నినదించడంతో అధిక�
పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల వ్యవధిలో 2 వేలు ధర తగ్గించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అమావాస్యతో మార్కెట్యార్డులో క్రయవి�
ఖమ్మం మార్కెట్లో ఎర్ర బంగారం (తేజా రకం) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుంచి రికార్డు స్థాయిలో రైతులు మార్కెట్కు మిర్చిని తీసుకొస్తున్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి వచ్చే నీటిని అధికార పార్టీ నేతలు కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని వీర్లపాలెం గ
రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దుంపకుళ్లు తెగులు ప్రభావంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరానికి సరాసరి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు 15-20 క్వింటాలు రావడం గగనమైపోయింది.
మీకన్నా కేసీఆర్ ప్రభుత్వ పాలనే నయం.. అని ఓ రైతు యువజన కాంగ్రెస్ నా యకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మండలకేంద్రంలో కాంగ్ర
కాంగ్రెస్ పాలనలో అన్నింటా రైతన్నకు అగచాట్లు తప్పడం లేదని, దుక్కి దున్నే సమయం నుంచి పంట కొనుగోలు దాకా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశ�
అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో వారు ఆందో�
భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసం�
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �